Hyderabad:లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలకు ముగింపు..
హైదరాబాద్లో ఘనంగా కొనసాగిన బోనాల ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. గోల్కొండ కోటలో ప్రారంభమైన జాతర.. లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి వేడుకలతో ముగియనుంది.…
డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోటెత్తడం.. సరూర్నగర్ స్టేడియంలో తోపులాట..
హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియకు భారీగా నిరుద్యోగులు తరలివచ్చారు. ఆగస్టు 8, 9 తేదీల్లో జరగనున్న శారీరక సామర్థ్య…
బోనాల వేడుకల్లో నిహారిక కొణిదెల.. మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం..
హైదరాబాద్ బోనాల వేడుకల్లో నిహారిక కొణిదెల పాల్గొన్నారు. మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు పామాయిల్ వరం!
ప్రపంచ పామాయిల్ మార్కెట్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు భారత్కు కొత్త అవకాశాలను తెరుస్తున్నాయి. ఒక కీలక దేశం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు, వంటనూనె రంగం, బయోఫ్యూయల్…
నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి బొగ్గు.. సింగరేణి మరో మైలురాయి!
సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) కోసం కేటాయించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి రైల్ రేక్లో బొగ్గు చేరడం సంస్థ చరిత్రలో మరో కీలక…
ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ చరిత్ర సృష్టించింది!
హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో అరుదైన మైలురాయిని అందుకుంది. మూడేళ్లలోపు 1,000 రోబోటిక్ అసిస్టెడ్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ…
మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సొంతం: భట్టి విక్రమార్క
సింగరేణి సంస్థకు మరో కీలక విజయం దక్కింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి…
డిజిటల్ తెలంగాణ దిశగా మరో కీలక అడుగు!
రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ మేరకు ప్రపంచ…
Telangana:వరద కాలువల ఆక్రమణలపై ప్రజల ఆందోళన..
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వరద కాలువల ఆక్రమణలు, సహజ నీటి ప్రవాహానికి ఆటంకాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. సోమవారం నిర్వహించిన…
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన రీల్స్ టీచర్..
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సోషల్ మీడియాలో "రీల్స్ టీచర్"గా గుర్తింపు పొందిన గౌతమి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విధుల్లో తిరిగి చేరిన…