తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి గుర్తింపు.. పవన్ కళ్యాణ్ నామకరణం!
తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో గుర్తించిన అరుదైన వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 'క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్' (Croton Ubbalamadugensis)గా…
అస్సాంలో భారీ వర్షాల విధ్వంసం.. వరదలతో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు
భారీ వర్షాలు, ఉప్పొంగిన నదులతో అస్సాంలో వరదల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మరణాల సంఖ్య 75కు చేరగా, లక్షలాది మంది ప్రజలు వరదల ప్రభావంతో ఇబ్బందులు…
తెలంగాణకు 11.56 లక్షల PMAY-G ఇళ్లు..
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి తెలంగాణకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్…
ఓటరు నమోదులో ఫ్యామిలీ రిజిస్టర్ వద్దన్న బీజేపీ..
తెలంగాణలో ఓటరు నమోదు ప్రక్రియ సందర్భంగా ఫ్యామిలీ రిజిస్టర్ (జీఓ 172) సర్టిఫికెట్లను ఓటరు నమోదుకు ప్రామాణికంగా పరిగణించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ బీజేపీ కోరింది.…
ఏపీలో మరో 33 స్మార్ట్ కిచెన్లు.. లక్ష మంది విద్యార్థులకు వేడి భోజనం..
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాలో రూ.29.70 కోట్లతో మరో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేస్తోంది. ఇవి ప్రారంభమైన…
గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టులో ప్రత్యేక పూజలు..
గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు మంచి పంటలు పండాలని గిరి…
గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణలను తగ్గించే లక్ష్యంతో గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ప్రజల భద్రతతో పాటు…
గురుపౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? ఏమి చేయాలి?
భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. ఆ గురువు పట్ల కృతజ్ఞతను తెలియజేసే పవిత్రమైన రోజే గురుపౌర్ణమి. ఈ రోజున వ్యాస మహర్షిని స్మరించడంతో పాటు…
ITR Filing 2026: జూలై 31 చివరి గడువు.. ఆలస్యం చేస్తే ఏమవుతుంది?
జీతంతో పాటు వ్యాపారం, అద్దె, వడ్డీ లేదా పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తే వాటన్నింటినీ ITRలో తప్పనిసరిగా వెల్లడించాలి. గడువు ముగిసేలోపు సరైన వివరాలతో రిటర్న్ దాఖలు…
గుంటూరు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలపై కలెక్టర్ సీరియస్..
గుంటూరు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా…