HYDRA కొత్త వెబ్సైట్ ప్రారంభం.. 1070 నుంచి చెరువుల వివరాల వరకు అన్నీ ఆన్లైన్లో
HYDRA తన సేవలు, కార్యకలాపాలు, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు కొత్త అధికారిక వెబ్సైట్ను ప్రారంభించింది. అత్యవసర హెల్ప్లైన్ 1070, ఫైర్ ఎన్వోసీ, వర్షపాతం, వాటర్లాగింగ్ ప్రాంతాలు,…
గురువాయూర్లో పవన్ కల్యాణ్ భక్తిశ్రద్ధలు.. పలు ప్రత్యేక సేవల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉన్న గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయానికి చేరుకున్న…
ఈజిప్టులో భారత వాయుసేన విన్యాసం.. గిజా పిరమిడ్ల ముందు అదిరిపోయే దృశ్యం
ఈజిప్టులోని గిజా పిరమిడ్లను నేపథ్యంగా చేసుకుని భారత వాయుసేనకు చెందిన సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్ అద్భుత వైమానిక విన్యాసం నిర్వహించింది. నాలుగు ALH ధ్రువ్ హెలికాప్టర్ల…
తిరుమల దర్శన అప్డేట్.. సెప్టెంబర్ 11న పరిస్థితి ఇదే
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 11న 31 వెయిటింగ్ కంపార్ట్మెంట్లు ఉండగా, ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు సుమారు 15–20…
India-Oman FTA: ఒమన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత ఆహార ఎగుమతులకు కొత్త అవకాశాలు
భారత్-ఒమన్ FTA భారత ఆహార ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవనుంది. ఇప్పటికే ఉన్న ఎగుమతులను విస్తరించడంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు, ఆర్గానిక్, GI, RTE,…
మానవ ఉద్యోగాల కోసం యంత్రాల నిరసన.. వార్సాలో కొత్త తరహా ఆందోళన
పోలాండ్ రాజధాని వార్సాలో ఉద్యోగాల పరిరక్షణ కోసం వినూత్న నిరసన జరిగింది. హ్యూమనాయిడ్ రోబోలు, రోబోటిక్ కుక్కలు నినాదాలు చేయగా.. AI, రోబోలు భవిష్యత్తులో మాన్యువల్, మేధో…
AP Police Sports Meet 2026: సత్తా చాటిన ఏలూరు రేంజ్ పోలీసులు.. ఏకంగా 308 పతకాలు!
AP Police Sports Meet–2026లో ఏలూరు రేంజ్ పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. 119 బంగారు, 116 వెండి, 73 కాంస్య పతకాలు కలిపి మొత్తం 308…
India Post: ఫిర్యాదులు పరిష్కరించడం మాత్రమే కాదు.. సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
ఇండియా పోస్ట్లో ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని మరింత సమర్థంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా.. అది పునరావృతం కాకుండా మూల కారణాన్ని…
Tamil Nadu: యూకేలో సీఎం విజయ్.. భారీ పారిశ్రామిక పెట్టుబడుల కోసం కీలక భేటీలు
తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ తొలి అధికారిక విదేశీ పర్యటనలో భాగంగా యూకేకు చేరుకున్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, పలు యూకే కంపెనీలతో MoUలు…
18వ బ్రిక్స్ సదస్సుకు ఢిల్లీ ముస్తాబు.. వెలుగుల్లో మెరిసిపోతున్న రాజధాని
18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు న్యూఢిల్లీ సర్వసన్నద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి భారత్ మండపం వేదిక కానుంది. పుతిన్,…