గురువాయూర్లో పవన్ కల్యాణ్ భక్తిశ్రద్ధలు.. పలు ప్రత్యేక సేవల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉన్న గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయానికి చేరుకున్న…
తిరుమల దర్శన అప్డేట్.. సెప్టెంబర్ 11న పరిస్థితి ఇదే
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 11న 31 వెయిటింగ్ కంపార్ట్మెంట్లు ఉండగా, ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు సుమారు 15–20…
AP Police Sports Meet 2026: సత్తా చాటిన ఏలూరు రేంజ్ పోలీసులు.. ఏకంగా 308 పతకాలు!
AP Police Sports Meet–2026లో ఏలూరు రేంజ్ పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. 119 బంగారు, 116 వెండి, 73 కాంస్య పతకాలు కలిపి మొత్తం 308…
27 సిమెంటు రోడ్లు.. 41 మ్యాజిక్ డ్రెయిన్లు.. పెదపెంకిలో భారీ అభివృద్ధి
పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో రూ.4.68 కోట్లతో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. 27 సిమెంటు రోడ్లు, 41 మ్యాజిక్ డ్రెయిన్లు…
మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక బాధ్యత
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించినట్లు సమాచారం. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు…
DSC 2025 స్పోర్ట్స్ కోటా.. ఉషా జంపాల TET వివాదంపై అధికారుల క్లారిటీ
DSC 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. ఉషా జంపాల TET అర్హత విషయంలో 2012లో అమల్లో ఉన్న నిబంధనలను…
పశ్చిమ చిత్తూరుకు జలధారలు.. రూ.2,370 కోట్ల తాగునీటి ప్రాజెక్టు పనులు స్పీడ్
ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్ వాటర్ ప్రాజెక్టు పనులు వేగంగా…
విశాఖ జూకు 12 కొత్త వన్యప్రాణులు.. అరుదైన జాతి తొలిసారి ఎంట్రీ
గుజరాత్లోని జామ్నగర్ రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్తో జంతు మార్పిడి కార్యక్రమాన్ని విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో భాగంగా…
తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా స్పందన లేదు.. ఆంధ్రా పేపర్పై పవన్ సీరియస్
రాజమహేంద్రవరం గోదావరి కాలుష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ నుంచి భారీగా ద్రవ వ్యర్థాలు వెలువడుతున్నాయని, రూ.21.34 కోట్ల…
పిఠాపురంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు.. 10 వేల మంది మహిళలకు ప్రత్యేక కానుకలు
పిఠాపురం నియోజకవర్గంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. పురుహూతిక అమ్మవారి ఆలయ సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది…