తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి గుర్తింపు.. పవన్ కళ్యాణ్ నామకరణం!
తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో గుర్తించిన అరుదైన వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 'క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్' (Croton Ubbalamadugensis)గా…
ఏపీలో మరో 33 స్మార్ట్ కిచెన్లు.. లక్ష మంది విద్యార్థులకు వేడి భోజనం..
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాలో రూ.29.70 కోట్లతో మరో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేస్తోంది. ఇవి ప్రారంభమైన…
గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణలను తగ్గించే లక్ష్యంతో గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ప్రజల భద్రతతో పాటు…
గుంటూరు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలపై కలెక్టర్ సీరియస్..
గుంటూరు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా…
కొండకర్ల ఆవకు కన్జర్వేషన్ రిజర్వ్ హోదా.. చిత్తడి నేలల పరిరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను 'కన్జర్వేషన్ రిజర్వ్'గా గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం…
పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.12.78 లక్షల చెక్కులు పంపిణీ..
అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఊరట కల్పించే చర్యలు కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…
ఈడుపుగల్లులో మంత్రి లోకేష్కు ఘన స్వాగతం.. పునాదిపాడు వరకు భారీ ర్యాలీ..
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్రోడ్డు వద్ద మంత్రి నారా లోకేష్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో…
పోలవరం విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని మృతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి…
పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం ఫోకస్.. ఏపీకి చేరుకున్న కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాష్ట్రానికి…
క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అమరావతి.. క్వాంటమ్ సీఈఓతో చంద్రబాబు కీలక చర్చలు
అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు Quantinuum సీఈఓ డాక్టర్ రాజీబ్ హజ్రాతో సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయి క్వాంటమ్ ఎకోసిస్టమ్ లక్ష్యంగా…