అంతర్జాతీయ యువజన దినోత్సవం.. యువతే భారత్ భవిష్యత్తుకు శక్తి: ఏపీ డిప్యూటీ సీఎం
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం యువతకు శుభాకాంక్షలు తెలిపారు. యువతే భారతదేశ ప్రస్తుత శక్తి, సృజనాత్మకతకు ప్రతిరూపమని పేర్కొంటూ.. ధైర్యంగా కలలు…
ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు.. ఐఐటీ మద్రాస్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ.323 కోట్లతో తీర రక్షణ గోడ నిర్మించేందుకు ఐఐటీ…
చంద్రబాబు కీలక పిలుపు.. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పిలుపునిచ్చారు. ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.…
యువ ఆలోచనలకు టెక్నాలజీ తోడు.. అటవీ పరిరక్షణకు ఏపీలో కొత్త ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 నిర్వహించారు. IT, ECE విద్యార్థులు ఆరు బృందాలుగా పాల్గొని AI, IoT, GIS/GPS, మొబైల్,…
రాయపూర్–విశాఖ హైవే: ఎప్పుడు పూర్తవుతుంది? ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది?
రాయపూర్–విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. సుమారు 464 కిలోమీటర్ల ఆరు లేన్ల ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా…
చేనేత కార్మికులకు గుడ్న్యూస్.. ప్రతి ఏడాది రూ.25 వేల ఆర్థిక సహాయం
చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. నేతన్న సేవాలో పథకం కింద అర్హత కలిగిన క్రియాశీల BPL చేనేత కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.25,000 ఆర్థిక సహాయం…
శ్రీకాకుళం పీజీఆర్ఎస్లో 60 ఫిర్యాదులు.. క్షేత్రస్థాయిలో విచారణకు ఎస్పీ ఆదేశాలు
శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి 60 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో నిష్పక్షపాత విచారణ…
ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..
ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కీలక ముందడుగు పడింది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో డీపీఆర్లు ఆర్థిక పరిశీలనలో ఉన్నాయి. రెండు నగరాల్లో ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టుల పొడవు,…
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం స్పష్టత.. 41.15 మీటర్ల నీటి నిల్వపై అసలు విషయం ఇదే
పోలవరం ప్రాజెక్టు తొలి దశ, 41.15 మీటర్ల నీటి నిల్వ, 45.72 మీటర్ల పూర్తి స్థాయి రిజర్వాయర్ మట్టంపై కేంద్రం వెల్లడించిన వివరాలేంటి? ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం…
శ్రీ సత్యసాయి జిల్లాలో రౌడీషీటర్పై పీడీ యాక్ట్..
శ్రీ సత్యసాయి జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న 21 ఏళ్ల రౌడీషీటర్ షేక్ ముజాహిద్పై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అతడిని…