HYDRAA కీలక నిర్ణయం.. కాలేజీల్లో విద్యార్థుల భద్రతే మొదటి ప్రాధాన్యం
ఫేక్ ఫైర్ NOCల వ్యవహారం నేపథ్యంలో HYDRAA–ఇంటర్ బోర్డు కాలేజీ యాజమాన్యాలకు కీలక సూచనలు చేసింది. విద్యార్థులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన ఫైర్ సేఫ్టీ…
బీసీ మహిళలకు గుడ్న్యూస్.. 1.19 లక్షల ఉచిత కుట్టు మిషన్లు!
తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు…
ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సీనియర్ నటి పావలా శ్యామల
తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె…
తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు.. హైడ్రాపై ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
హైడ్రా (HYDRAA)పై కొనసాగుతున్న వివాదాలు, కోర్టు ధిక్కార కేసుల నేపథ్యంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన…
హైడ్రా పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి..
హైడ్రా (HYDRAA) పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం, న్యాయ ప్రక్రియల పట్ల వ్యవహరించిన తీరుపై కమిషనర్ ఏవీ…
శ్రీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ
భాగ్యనగరంలో జరుగుతున్న శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. 24 గంటలు మంచినీటి సరఫరా బంద్..
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం (జూలై 27) ఉదయం 10 గంటల నుంచి సోమవారం (జూలై 28) ఉదయం 10 గంటల వరకు 24 గంటలపాటు మంచినీటి…