5 వేల ఆలయాలు.. వెయ్యి పురాతన దేవాలయాల పునరుద్ధరణ.. సీఎం మాస్టర్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్లో 5 వేల కొత్త ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 967 ఆలయాల నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా, పురాతన ఆలయాల పునరుద్ధరణ,…
వెలిగొండ కాలువ వద్ద కృష్ణమ్మకు జలహారతి.. చంద్రబాబు పాల్గొన్న ప్రత్యేక కార్యక్రమం
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గుంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కాలువ వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. అనంతరం చీరతో పాటు పసుపు, కుంకుమలను…
ఏపీలో వైద్య సేవల్లో కీలక మార్పులు.. జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిజిటల్…
పోలవరం ఎడమ కాలువకు గోదావరి జలాలు.. ఉత్తరాంధ్ర రైతులకు భారీ ఊరట
పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరనున్నాయి. పాయకరావుపేటలో సుమారు 35 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులకు భారీ ఊరట…
ఏపీలో వ్యవసాయానికి మరో మైలురాయి.. తొలి నాన్-జీఎంవో పాప్కార్న్ విత్తనం ఇదే
ఏలూరు జిల్లా ముసునూరులో భారతదేశ తొలి నాన్-జీఎంవో అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని…
దక్షిణాది రాష్ట్రాలపై కీలక చర్చ.. చంద్రబాబు ప్రతిపాదనలు ఇవే!
మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణాది అభివృద్ధిపై పలు ప్రతిపాదనలు చేశారు. గోదావరి-కావేరి అనుసంధానం, మౌలిక వసతులు, ఏపీ…
ఏపీ విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్.. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్…
అమరావతికి రాజమార్గం.. సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3, స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభం
అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3, స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. రూ.1,519 కోట్లతో చేపట్టిన ఈ…
చంద్రబాబు కీలక పిలుపు.. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పిలుపునిచ్చారు. ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.…
ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..
ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో 17.52 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా నదికి తరలించగా,…