గుంటూరులో ఘనంగా ‘కన్నా’ రాజకీయ స్వర్ణోత్సవ వేడుకలు.. 73వ జన్మదిన వేడుకలకు బ్రహ్మానందం హాజరు
గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు, 73వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశ్రీ, హాస్యబ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందంతో కలిసి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరై…
అమరావతికి రాజమార్గం.. సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3, స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభం
అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3, స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. రూ.1,519 కోట్లతో చేపట్టిన ఈ…
అంతర్జాతీయ యువజన దినోత్సవం.. యువతే భారత్ భవిష్యత్తుకు శక్తి: ఏపీ డిప్యూటీ సీఎం
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం యువతకు శుభాకాంక్షలు తెలిపారు. యువతే భారతదేశ ప్రస్తుత శక్తి, సృజనాత్మకతకు ప్రతిరూపమని పేర్కొంటూ.. ధైర్యంగా కలలు…
చంద్రబాబు కీలక పిలుపు.. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పిలుపునిచ్చారు. ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.…
భారత చేనేత కళాకారుల సేవలకు గుర్తింపుగా జాతీయ చేనేత దినోత్సవం
ప్రతి సంవత్సరం ఆగస్టు 7న దేశవ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత చేనేత వారసత్వాన్ని పరిరక్షించడం, నేయుగాళ్ల కృషిని గౌరవించడం, చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం…
రాజమండ్రిలో దారుణం.. స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు..
రాజమండ్రిలో జరిగిన ఓ ఘర్షణ ఊహించని విషాదానికి దారితీసింది. క్షణికావేశంలో జరిగిన ఘటన ఓ యువతి జీవితాన్ని విషమ స్థితికి చేర్చగా, ఈ కేసు ప్రస్తుతం తీవ్ర…
తిరుమల అడవుల్లో దాగిన ఆధ్యాత్మిక రత్నం, ఈ క్షేత్ర విశిష్టత ఏంటో తెలుసా?
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చాలామంది భక్తులు ప్రకృతి ఒడిలో నెలకొన్న ఓ పవిత్ర తీర్థాన్ని సందర్శిస్తుంటారు. పురాణ ప్రాధాన్యం, ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతిని ఒకేచోట…
రెండోసారి భూమిపూజ ఎందుకు? పీవీ సింధు క్లారిటీ
పీవీ సింధు స్పోర్ట్స్ ప్రాజెక్టుకు రెండోసారి భూమిపూజ నిర్వహించడంపై వచ్చిన సందేహాలకు ఆమె స్పందించారు. తొలి కార్యక్రమం హడావుడిగా జరగడం, అనంతరం ప్రాజెక్టు విస్తరణ నిర్ణయం తీసుకోవడంతో…
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. రుణాలపై సర్వీస్ ఛార్జీలు రద్దు..
స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తూ…
రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్.. స్టీమ్ రైస్ పంపిణీపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని రేషన్ దుకాణాల ద్వారా స్టీమ్ రైస్ పంపిణీ…