సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య..
బోనాల ఉత్సవాల సందర్భంగా నటి వైష్ణవి చైతన్య సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆమె…
ఉజ్జయిని మహంకాళి బోనాల్లో మాతంగి భవిష్యవాణి..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత వినిపించిన భవిష్యవాణి భక్తుల్లో చర్చనీయాంశమైంది. "అహంకారం తగ్గించుకోండి", "ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయి", "ఆరు నెలల్లో…
Telangana: ₹2,370 కోట్ల కేంద్ర నిధులు.. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ముందస్తు..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో ₹2,370 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఈ నిధులను మంజూరు చేయడంతో ప్రధాని…
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు…
బోనాల మహోత్సవానికి తెలంగాణ సిద్ధం.. అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగ సందర్భంగా ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసే అవకాశం ఉంది. ప్రత్యేక పూజలు, బోనం సమర్పణ,…
హైదరాబాద్లో భారీ వర్షం.. మియాపూర్లో కాలువలో కొట్టుకుపోయిన వృద్ధుడు
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలు విషాదానికి దారితీశాయి. మియాపూర్లోని వైశాలీనగర్ అండర్పాస్ సమీపంలో ఓపెన్ స్టార్మ్వాటర్ డ్రెయిన్లో పడిన 70 ఏళ్ల వృద్ధుడు వరద నీటి ప్రవాహంలో…
ఇథనాల్ పాలసీతో రైతులకు అదనపు ఆదాయం: లక్ష్మిన్ బస్వా
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ విధానం రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మిన్ బస్వా…
తెలంగాణకు 11.56 లక్షల PMAY-G ఇళ్లు..
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి తెలంగాణకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్…
గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టులో ప్రత్యేక పూజలు..
గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు మంచి పంటలు పండాలని గిరి…
తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు.. హైడ్రాపై ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
హైడ్రా (HYDRAA)పై కొనసాగుతున్న వివాదాలు, కోర్టు ధిక్కార కేసుల నేపథ్యంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన…