2026–27లో పోలీస్, అగ్నిమాపక శాఖలకు బూస్ట్.. సీఎంను కలిసిన అధికారులు
2026–27 గ్రాంట్ల డిమాండ్లలో పోలీస్, అగ్నిమాపక–రక్షణ సేవల శాఖలకు పలు కొత్త కార్యక్రమాలను ప్రకటించినందుకు తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్కు అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.…
పశ్చిమ చిత్తూరుకు జలధారలు.. రూ.2,370 కోట్ల తాగునీటి ప్రాజెక్టు పనులు స్పీడ్
ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్ వాటర్ ప్రాజెక్టు పనులు వేగంగా…
స్కాలర్షిప్ నిధుల జాప్యానికి చెక్.. ఆన్లైన్, DBT విధానాలతో కేంద్రం చర్యలు
ఎస్సీ విద్యార్థులకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ ప్రయోజనాలు సకాలంలో అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆన్లైన్ దరఖాస్తులు, DBT, ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులతో…
విశాఖ జూకు 12 కొత్త వన్యప్రాణులు.. అరుదైన జాతి తొలిసారి ఎంట్రీ
గుజరాత్లోని జామ్నగర్ రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్తో జంతు మార్పిడి కార్యక్రమాన్ని విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో భాగంగా…
Voter List 2026: మీ ఓటు ఉందా? కొత్త పార్ట్, సీరియల్ నంబర్ ఇలా తెలుసుకోండి
SIR-2026లో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైన నేపథ్యంలో చాలామంది ఓటర్ల పార్ట్, సీరియల్ నంబర్లు మారే అవకాశం ఉంది. పాత ఓటర్ స్లిప్ లేదా ఎన్యూమరేషన్…
తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా స్పందన లేదు.. ఆంధ్రా పేపర్పై పవన్ సీరియస్
రాజమహేంద్రవరం గోదావరి కాలుష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ నుంచి భారీగా ద్రవ వ్యర్థాలు వెలువడుతున్నాయని, రూ.21.34 కోట్ల…
గవర్నర్, హర్యానా సీఎం సమక్షంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చండీగఢ్ చేరుకున్నారు. షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా, హర్యానా సీఎం నాయబ్…
పిఠాపురంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు.. 10 వేల మంది మహిళలకు ప్రత్యేక కానుకలు
పిఠాపురం నియోజకవర్గంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. పురుహూతిక అమ్మవారి ఆలయ సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది…
ISRO సక్సెస్.. EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన GSLV-F17
ISRO GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భూమిని ఇమేజింగ్ చేసే భారత తొలి…
‘Learn Democracy, Lead Democracy’.. యువ ఓటర్ల కోసం ఎన్నికల సంఘం కొత్త కార్యక్రమం
యువతలో ఎన్నికల అక్షరాస్యత, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచేందుకు ఎన్నికల సంఘం ELC 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. “Learn Democracy, Lead Democracy” నినాదంతో పాఠశాలలు, కళాశాలలు,…