2 లేన్ల రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయనున్న కేంద్ర ప్రభుత్వం ?
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ–కదిరి మధ్య జాతీయ రహదారి (NH-42) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.679.71 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న…
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టు…
రాహుల్, ప్రియాంకలపై పోలీసుల చర్య.. ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
విద్యార్థుల సమస్యలకు మద్దతుగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
భారీ శుభవార్త.. భోగాపురం రైతులకు ఉచిత విమాన ప్రయాణం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్కు మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు ఏపీ…
తెలంగాణలో కొనసాగనున్న వర్షాలు.. ఉత్తర జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పరిసర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం (Low Pressure Area) కొనసాగుతోంది. దీని ప్రభావంతో మధ్యప్రదేశ్లో విస్తృతంగా భారీ నుంచి…
లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. డీజీపీ, సీపీపై చర్యలు కోరుతూ ప్రైవేట్ ఫిర్యాదు!
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గడ్డె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్…
పుణెలో అర్థరాత్రి దారుణం.. యువకుడి హత్య
పుణే: మహారాష్ట్రలోని పుణే నగరంలో అర్థరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటన కలకలం రేపింది. కాత్రాజ్ గ్రామం సరస్సు సమీపంలోని ‘కాత్రాజ్ కట్టా’ హోటల్ ఎదుట ఓ యువకుడిపై…
రాహుల్ గాంధీకి విడుదల.. ఢిల్లీలో హైడ్రామాకు తెర!
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నిరసనల సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అనంతరం విడుదల చేశారు. ఆయనతో పాటు…