అస్సాంలో వరదల బీభత్సం.. ప్రజల జీవితాలు అతలాకుతలం!
భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుండగా, ప్రమాదంలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడాలని…
స్కైరూట్ బృందంతో ప్రధాని మోదీ భేటీ.. విక్రమ్-1 విజయంపై ప్రశంసలు..
స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకులు పవన్ చంద్రన, నాగ భరత్ డాకాతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. విక్రమ్-1 విజయంతో పాటు భారత అంతరిక్ష రంగ భవిష్యత్పై…
కొండకర్ల ఆవకు కన్జర్వేషన్ రిజర్వ్ హోదా.. చిత్తడి నేలల పరిరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను 'కన్జర్వేషన్ రిజర్వ్'గా గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం…
పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.12.78 లక్షల చెక్కులు పంపిణీ..
అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఊరట కల్పించే చర్యలు కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…
ఈడుపుగల్లులో మంత్రి లోకేష్కు ఘన స్వాగతం.. పునాదిపాడు వరకు భారీ ర్యాలీ..
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్రోడ్డు వద్ద మంత్రి నారా లోకేష్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో…
పోలవరం విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని మృతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి…
తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు.. హైడ్రాపై ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
హైడ్రా (HYDRAA)పై కొనసాగుతున్న వివాదాలు, కోర్టు ధిక్కార కేసుల నేపథ్యంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన…
దేశానికి చిరస్మరణీయ సేవలు అందించిన మిస్సైల్ మ్యాన్..
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ప్రపంచ…
హైడ్రా పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి..
హైడ్రా (HYDRAA) పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం, న్యాయ ప్రక్రియల పట్ల వ్యవహరించిన తీరుపై కమిషనర్ ఏవీ…
శ్రీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ
భాగ్యనగరంలో జరుగుతున్న శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.