బిగ్బాస్ తెలుగు 10: రామ్ ప్రసాద్, చరణ్ టార్గెట్.. హౌస్లో మళ్లీ గొడవలే!
బిగ్బాస్ తెలుగు 10 డే 4లో హౌస్లో గొడవలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. అగ్నిపరీక్ష బ్యాచ్ రామ్ ప్రసాద్ను టార్గెట్ చేయడంతో షాలినితో వాగ్వాదం జరిగింది. మరోవైపు…
బిగ్ బాస్ తెలుగు 10: చరణ్కు ఫస్ట్ వీక్లోనే బిగ్ షాక్? మిడ్ వీక్ ఎలిమినేషన్పై ఉత్కంఠ
బిగ్ బాస్ తెలుగు 10లో తొలి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. హై రిస్క్ జోన్లో ఉన్న ఆర్జే…
ISROలో 43 ఏళ్లలో ఇంత భారీ మార్పా? మూడు సంవత్సరాలకు ఒక ప్రయోగం నుంచి ఏడాదికి 50కి!
43 సంవత్సరాల క్రితం ఇస్రోలో చేరినప్పుడు మూడు సంవత్సరాలకు ఒక ప్రయోగం మాత్రమే జరిగేదని ఇస్రో చైర్మన్ గుర్తుచేశారు. ఇప్పుడు సంస్థ ఏడాదికి 50 ప్రయోగాలు చేసే…
గణేష్ నిమజ్జనానికి IDL చెరువు సిద్ధం.. నీటిని నింపుతున్న హైడ్రా
కూకట్పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రహదారి వైపు చెరువును లోతుగా తవ్వుతూ నీటిని నింపుతున్నారు. 20…
ఉజ్జయినిలో కదలని ఖడే హనుమాన్.. క్రేన్లు, JCBలు విఫలం.. ఇప్పుడు IIT నిపుణుల పరిశీలన!
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో సుమారు 170 ఏళ్ల నాటి ఖడే హనుమాన్ విగ్రహాన్ని రోడ్డు విస్తరణ కోసం తరలించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రేన్లు, JCBలు ఉపయోగించినా విగ్రహం…
కేంద్ర మంత్రివర్గంలో సంచలన మార్పులు? మంత్రుల పనితీరుపై మోదీ అసంతృప్తి
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. సగానికి పైగా మంత్రుల పనితీరుపై అసంతృప్తి, కొన్ని శాఖల్లో…
BCCIపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్న.. IPL గవర్నింగ్ కౌన్సిల్కు ఇద్దరి నామినేషన్లు
బీసీసీఐకి సంబంధించి బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జాతీయ క్రీడా పాలన చట్టం-2025 పరిధిలోకి బీసీసీఐ, రాష్ట్ర సంఘాలు ఎందుకు రాకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు కోరగా.. IPL…
Bigg Boss Telugu 10 Day 3 Promo: హై రిస్క్లోకి రామ్ ప్రసాద్.. రోహిత్ టీమ్లో చరణ్కు షాక్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మూడో రోజు ప్రోమో ఆసక్తిని పెంచింది. రెండు టీమ్స్ నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్లో పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించగా..…
27 సిమెంటు రోడ్లు.. 41 మ్యాజిక్ డ్రెయిన్లు.. పెదపెంకిలో భారీ అభివృద్ధి
పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో రూ.4.68 కోట్లతో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. 27 సిమెంటు రోడ్లు, 41 మ్యాజిక్ డ్రెయిన్లు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్..
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల మేర ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అరకోణం–రేణిగుంట, సికింద్రాబాద్–కాజీపేట…