అమరావతికి రాజమార్గం.. సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3, స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభం
అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3, స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. రూ.1,519 కోట్లతో చేపట్టిన ఈ…
గూగుల్ నుంచి కీలక అప్డేట్.. సైన్ లాంగ్వేజ్ను టెక్స్ట్గా మార్చే కొత్త ఫీచర్!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొత్త ‘సైన్-టు-టెక్స్ట్’ ఫీచర్ను వెల్లడించారు. Gboard, Live Transcribeలో అందుబాటులోకి రానున్న ఈ టెక్నాలజీ ద్వారా American Sign Language (ASL)ను…
బీసీ మహిళలకు గుడ్న్యూస్.. 1.19 లక్షల ఉచిత కుట్టు మిషన్లు!
తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు…
20–30 ఏళ్లకే జుట్టు రాలిపోవడానికి కారణాలేంటి?
20, 30 ఏళ్ల వయసులోనే జుట్టు రాలడం, హెయిర్లైన్ వెనక్కి వెళ్లడం, బట్టతల రావడానికి కారణాలేంటి? వంశపారంపర్యం నుంచి ఒత్తిడి, పోషకాహార లోపాలు, హార్మోన్ల మార్పుల వరకు…
అమరావతికి మరో కీలక అడుగు.. తొలి సీడ్ యాక్సెస్ రోడ్ రేపే ప్రారంభం!
అమరావతి రాజధాని అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది. తొలి సీడ్ యాక్సెస్ రోడ్ రేపు ప్రారంభం కానుండటంతో రాజధాని ప్రాంతంలో రహదారి అనుసంధానం మరింత మెరుగుపడనుంది.
అంతర్జాతీయ యువజన దినోత్సవం.. యువతే భారత్ భవిష్యత్తుకు శక్తి: ఏపీ డిప్యూటీ సీఎం
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం యువతకు శుభాకాంక్షలు తెలిపారు. యువతే భారతదేశ ప్రస్తుత శక్తి, సృజనాత్మకతకు ప్రతిరూపమని పేర్కొంటూ.. ధైర్యంగా కలలు…
ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు.. ఐఐటీ మద్రాస్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ.323 కోట్లతో తీర రక్షణ గోడ నిర్మించేందుకు ఐఐటీ…
హైదరాబాద్లో ట్రంప్ టవర్స్.. కోకాపేటలో 65 అంతస్తుల ట్విన్ టవర్లు!
హైదరాబాద్ కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్డుపై ‘ట్రంప్ టవర్స్ హైదరాబాద్’ పేరుతో 65 అంతస్తుల ట్విన్ టవర్లు రూపుదిద్దుకోనున్నాయి. సస్పెండెడ్ స్కై బ్రిడ్జ్, ల్యాండ్స్కేప్డ్ ట్రంప్ క్లబ్,…
Hyderabad:రూ.4,859 కోట్లకు 1.4 GW సోలార్ ప్రాజెక్టులు.. పూర్వా గ్రీన్ పవర్ భారీ డీల్!
ఆర్పీ–సంజీవ్ గోయెంకా గ్రూప్కు చెందిన పూర్వా గ్రీన్ పవర్ రూ.4,859 కోట్లకు 1.4 GWp ఆపరేటింగ్ సోలార్ పోర్ట్ఫోలియోను కొనుగోలు చేయనుంది. రాజస్థాన్, కర్ణాటకలోని ఆరు ప్రాజెక్టులతో…
చంద్రబాబు కీలక పిలుపు.. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పిలుపునిచ్చారు. ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.…