అబ్బాయిల కోసం బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్.. చిన్న వయసు నుంచే ఇలా పొదుపు చేస్తే భవిష్యత్తులో భారీ నిధి!
అబ్బాయిల భవిష్యత్తు కోసం చిన్న వయసు నుంచే పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు PPF, RD, FD, Minor Savings Account వంటి ఆప్షన్లు ఉన్నాయి. మీ పిల్లల…
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. అదానీ ఎంటర్ప్రైజెస్ దూకుడు, ఈ షేర్లు నష్టాల్లో
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 286.98 పాయింట్లు, నిఫ్టీ 115.50 పాయింట్లు పెరిగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ సహా పలు షేర్లు లాభపడగా, సిప్లా,…
పులివెందుల ప్రజలకు గుడ్న్యూస్.. మెగా వాటర్ గ్రిడ్ పనులు 96 శాతం పూర్తి!
పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కింద రూ.280 కోట్లతో చేపట్టిన పనుల్లో 96 శాతం,…
తెలుగు రాష్ట్రాల్లో రేపు స్కూళ్లు బంద్.. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆగస్టు 26న ఏపీ, తెలంగాణలో సాధారణ సెలవు ప్రకటించారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల సెలవుతో పాటు హైదరాబాద్లో భద్రతా ఏర్పాట్లు, ఆగస్టు 28న రాఖీ…
ఏపీలో వ్యవసాయానికి మరో మైలురాయి.. తొలి నాన్-జీఎంవో పాప్కార్న్ విత్తనం ఇదే
ఏలూరు జిల్లా ముసునూరులో భారతదేశ తొలి నాన్-జీఎంవో అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని…
Bike Taxis: బైక్ ట్యాక్సీలకు ఇక ఎల్లో ప్లేట్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
బైక్ ట్యాక్సీలకు ఎల్లో నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేసే నిబంధనలు చర్చలోకి వచ్చాయి. కమర్షియల్ రిజిస్ట్రేషన్, పర్మిట్, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై డ్రైవర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే.
UPI 10 Years: 1.78 కోట్ల నుంచి 24,162 కోట్లకు.. ఇదీ యూపీఐ జోరు
2016లో ప్రారంభమైన UPI పదేళ్లలో భారత డిజిటల్ చెల్లింపుల ముఖచిత్రాన్ని మార్చేసింది. 24,162 కోట్లకు పైగా వార్షిక లావాదేవీలు, 11 దేశాల్లో సేవలు, ప్రపంచ రియల్టైమ్ పేమెంట్స్లో…
తిరుపతిలో మోడల్ మహిళా పోలీస్ స్టేషన్.. ప్రత్యేకతలు ఇవే!
తిరుపతిలో రూ.2.70 కోట్లతో నిర్మించిన మోడల్ మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ కేంద్రం, చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్, 24/7 సైబర్ సహాయ కేంద్రం, సైకియాట్రిస్ట్ సేవలు అందుబాటులోకి…
Ken Betwa Link Project: రూ.44,605 కోట్లతో బుందేల్ఖండ్కు నీటి భరోసా
బుందేల్ఖండ్లో నీటి భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన కేన్-బెత్వా లింక్ ప్రాజెక్ట్కు రూ.44,605 కోట్ల వ్యయం అంచనా. సాగునీరు, తాగునీరు, విద్యుత్తో పాటు పునరావాసం, పర్యావరణ పరిరక్షణకు…
ఆగస్టు 29 ఎందుకు ప్రత్యేకం? తెలుగు భాష కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయులు వీరే!
ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? తెలుగు భాషకు, సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన నన్నయ, తిక్కన, పోతన, గురజాడ, గిడుగు, శ్రీశ్రీ, జాషువా…