భోగాపురం ఎయిర్పోర్ట్కు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. ఆగస్టు 1న మోదీ చేతుల మీదుగా ప్రారంభం!
ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఏర్పాట్లు వేగంగా సాగుతుండగా, అల్లూరి విగ్రహం, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణతో…
2 లేన్ల రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయనున్న కేంద్ర ప్రభుత్వం ?
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ–కదిరి మధ్య జాతీయ రహదారి (NH-42) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.679.71 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న…
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టు…
భారీ శుభవార్త.. భోగాపురం రైతులకు ఉచిత విమాన ప్రయాణం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్కు మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు ఏపీ…
లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. డీజీపీ, సీపీపై చర్యలు కోరుతూ ప్రైవేట్ ఫిర్యాదు!
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గడ్డె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్…