కిడ్నీ బాధితుల ప్రాంతంలో కీలక ముందడుగు.. ఏ.కొండూరులో సురక్షిత నీటి ప్రాజెక్టు పూర్తి
ఏ.కొండూరు జలజీవన్ మిషన్–అమరజీవి జలధార తాగునీటి ప్రాజెక్టు రూ.49.94 కోట్ల వ్యయంతో 26 నెలల్లో పూర్తయింది. 130 కిలోమీటర్ల పైప్లైన్, 12 ఓవర్హెడ్ ట్యాంకుల ద్వారా 38…
8 డివిజన్లకు కొత్త అధికారులు.. గ్రామీణ పాలనలో ప్రభుత్వం కీలక అడుగు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రభుత్వం 8 మంది కొత్త డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లను నియమించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో గ్రామీణ పరిపాలనను బలోపేతం…
మైదానంలో పోలీసుల పోటీ.. AP State Police Sports Meet-2026 ప్రత్యేకతలివే
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో తొలిసారిగా రాష్ట్రస్థాయి AP State Police Sports & Games Meet-2026 నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సుమారు…
5 వేల ఆలయాలు.. వెయ్యి పురాతన దేవాలయాల పునరుద్ధరణ.. సీఎం మాస్టర్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్లో 5 వేల కొత్త ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 967 ఆలయాల నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా, పురాతన ఆలయాల పునరుద్ధరణ,…
AP Free AC Buses: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను బలోపేతం…
అమరావతికి ఐకానిక్ ల్యాండ్మార్క్.. కృష్ణానదిపై భారీ వంతెన ప్రతిపాదన
అమరావతి–విజయవాడ మధ్య రాకపోకలను వేగవంతం చేసేందుకు కృష్ణానదిపై రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సుమారు 1.10 కిలోమీటర్ల…
విశాఖ AQI వివరాలు పారదర్శకంగా.. పర్యావరణంపై పీసీబీ ప్రత్యేక దృష్టి
విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు పీసీబీ నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని బోర్డు మెంబర్ డా. సందీప్ పంచకర్ల తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తూనే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కఠిన…
వెలిగొండ కాలువ వద్ద కృష్ణమ్మకు జలహారతి.. చంద్రబాబు పాల్గొన్న ప్రత్యేక కార్యక్రమం
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గుంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కాలువ వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. అనంతరం చీరతో పాటు పసుపు, కుంకుమలను…
విశాఖలో రూ.2 వేల కోట్లతో AIG హాస్పిటల్.. నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో AIG హాస్పిటల్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. 9 ఎకరాల క్యాంపస్లో రెండు దశల్లో మొత్తం 1,000 పడకలతో ఆసుపత్రిని…
విశాఖకు నీటి వరం.. పోలవరం ఎడమ కాలువ ప్రారంభానికి ఏర్పాట్లు
పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సెప్టెంబర్ 2న పాయకరావుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కాలువ ద్వారా విశాఖ ప్రాంతానికి…