గణేష్ నిమజ్జనానికి IDL చెరువు సిద్ధం.. నీటిని నింపుతున్న హైడ్రా
కూకట్పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రహదారి వైపు చెరువును లోతుగా తవ్వుతూ నీటిని నింపుతున్నారు. 20…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్..
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల మేర ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అరకోణం–రేణిగుంట, సికింద్రాబాద్–కాజీపేట…
అసెంబ్లీ ఆవరణలో విషాదం.. ఐఏఎస్ నవీన్ మిట్టల్ పీఏ రాజు మృతి
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు ఆకస్మికంగా కుప్పకూలారు. మంత్రి వాకిటి శ్రీహరి సీపీఆర్ చేసి ఆసుపత్రికి…
హైదరాబాద్లో 11 మంది ఫేక్ డాక్టర్లు అరెస్ట్.. నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం
హైదరాబాద్లో నకిలీ డిగ్రీలు, ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న 11 మంది నకిలీ వైద్యులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్లో జరిగిన ప్రత్యేక…
HYDRAA కీలక నిర్ణయం.. కాలేజీల్లో విద్యార్థుల భద్రతే మొదటి ప్రాధాన్యం
ఫేక్ ఫైర్ NOCల వ్యవహారం నేపథ్యంలో HYDRAA–ఇంటర్ బోర్డు కాలేజీ యాజమాన్యాలకు కీలక సూచనలు చేసింది. విద్యార్థులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన ఫైర్ సేఫ్టీ…
మాదాపూర్లో ఘోర ప్రమాదం.. 26 ఏళ్ల యువతి మృతి, ఎంపీ కుమారుడిపై కేసు
మాదాపూర్లో ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు లింగమనేని సంజుష్ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు…
PSCMS:స్కూల్ సమస్యలపై ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు
ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన సమస్యలపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కొత్త ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణలో అర్హులైన వారందరికీ పెన్షన్లు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, మహిళలకు గౌరవం కల్పించడంతో పాటు…
బీసీ మహిళలకు గుడ్న్యూస్.. 1.19 లక్షల ఉచిత కుట్టు మిషన్లు!
తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు…
గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టులో ప్రత్యేక పూజలు..
గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు మంచి పంటలు పండాలని గిరి…