గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టులో ప్రత్యేక పూజలు..
గురుపౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు మంచి పంటలు పండాలని గిరి…
తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు.. హైడ్రాపై ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
హైడ్రా (HYDRAA)పై కొనసాగుతున్న వివాదాలు, కోర్టు ధిక్కార కేసుల నేపథ్యంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన…
హైడ్రా పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి..
హైడ్రా (HYDRAA) పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం, న్యాయ ప్రక్రియల పట్ల వ్యవహరించిన తీరుపై కమిషనర్ ఏవీ…
₹10 వేల ఈఎండీ పేరుతో సైబర్ మోసాలు.. పోలీసుల కీలక హెచ్చరిక!
ఇందిరమ్మ హౌసింగ్ పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ₹10,000 ఈఎండీ…
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. 24 గంటలు మంచినీటి సరఫరా బంద్..
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం (జూలై 27) ఉదయం 10 గంటల నుంచి సోమవారం (జూలై 28) ఉదయం 10 గంటల వరకు 24 గంటలపాటు మంచినీటి…
దశాబ్దాల నిరీక్షణకు తెర.. కొమురవెల్లి భక్తులకు కేంద్రం నుంచి భారీ గిఫ్ట్
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. మనోహరాబాద్–సిద్దిపేట రైల్వే మార్గంలో నిర్మించిన కొమురవెల్లి రైల్వే…