శ్రీకాకుళం పీజీఆర్ఎస్లో 60 ఫిర్యాదులు.. క్షేత్రస్థాయిలో విచారణకు ఎస్పీ ఆదేశాలు
శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి 60 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో నిష్పక్షపాత విచారణ…
సత్య
Aug 10, 2026 | 09:32 PM