స్కైరూట్ బృందంతో ప్రధాని మోదీ భేటీ.. విక్రమ్-1 విజయంపై ప్రశంసలు..
స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకులు పవన్ చంద్రన, నాగ భరత్ డాకాతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. విక్రమ్-1 విజయంతో పాటు భారత అంతరిక్ష రంగ భవిష్యత్పై…
పరీక్షల సంస్కరణలపై మోదీ కీలక నిర్ణయం.. నందన్ నిలేకణి నేతృత్వంలో హైపవర్ టాస్క్ఫోర్స్
దేశంలోని పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల సంస్కరణల కోసం ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు, ఇన్ఫోసిస్…