భారత్ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊపు.. తొలి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఉన్నప్పటికీ భారత్…
భారత రైల్వేల్లో విద్యుదీకరణకు వేగం.. హైడ్రోజన్ రైళ్లతో కొత్త దశ
భారత రైల్వేల్లో విద్యుదీకరణ పనులకు గత దశాబ్దంలో వేగం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ రైళ్లు…
140 కోట్ల మంది భారతీయుల గర్వానికి ప్రతీక త్రివర్ణం: ప్రధాని మోదీ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకం ప్రాధాన్యతను గుర్తుచేశారు. 140 కోట్ల మంది భారతీయుల గర్వం, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు త్రివర్ణం ప్రతీకగా…
IIT ఢిల్లీలో ‘పరమ్ ప్రజ్ఞ’ AI సూపర్ కంప్యూటర్ ప్రారంభం.. యువతకు మోదీ కీలక సందేశం
ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో యువత నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. IIT ఢిల్లీ గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన సందేశంలో సాంకేతికత, పరిశ్రమలు,…
భోగాపురం విమానాశ్రయంపై చంద్రబాబు వ్యాఖ్యలు..
భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు ప్రకటన నుంచి శంకుస్థాపన, నిర్మాణ పురోగతి వరకు తమ…
Telangana: ₹2,370 కోట్ల కేంద్ర నిధులు.. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ముందస్తు..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో ₹2,370 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఈ నిధులను మంజూరు చేయడంతో ప్రధాని…
మోదీకి 13,500 మంది గిరిజన మహిళలతో థింసా నృత్య స్వాగతం..
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 13,500 మంది గిరిజన…
ఎయిర్ ఇండియా సేవలకు రంగం సిద్ధం..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో ఎయిర్ ఇండియా సేవలు…
భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రత.. డ్రోన్లు, UAVలపై 48 గంటల నిషేధం..
ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. డ్రోన్లు, UAVలపై 48 గంటల నిషేధంతో పాటు ఆగస్టు 1…
ఇథనాల్ పాలసీతో రైతులకు అదనపు ఆదాయం: లక్ష్మిన్ బస్వా
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ విధానం రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మిన్ బస్వా…