Aadarsha Kutumbam: వెంకటేష్ ‘AK47’ టీజర్లో అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.. డైలాగ్ వైరల్!
వెంకటేష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘Aadarsha Kutumbam’ (AK47) అధికారిక టీజర్ విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కుటుంబ నేపథ్యంతో పాటు…
ట్రేడ్మార్క్ ఎనర్జీతో రవితేజ.. ‘ఇరుముడి’ సక్సెస్ ఈవెంట్లో సందడి
‘ఇరుముడి’ జెనరేషన్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్లో మాస్ మహారాజా రవితేజ సందడి చేశారు. తన ట్రేడ్మార్క్ ఎనర్జీతో ఈ వేడుకలకు హాజరైన రవితేజ ఎంట్రీ అభిమానుల్లో ఫుల్ జోష్…
గణేష్ నిమజ్జనానికి IDL చెరువు సిద్ధం.. నీటిని నింపుతున్న హైడ్రా
కూకట్పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రహదారి వైపు చెరువును లోతుగా తవ్వుతూ నీటిని నింపుతున్నారు. 20…
Bigg Boss Telugu 10 Day 3 Promo: హై రిస్క్లోకి రామ్ ప్రసాద్.. రోహిత్ టీమ్లో చరణ్కు షాక్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మూడో రోజు ప్రోమో ఆసక్తిని పెంచింది. రెండు టీమ్స్ నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్లో పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించగా..…
మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక బాధ్యత
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించినట్లు సమాచారం. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు…
దావణగెరెలో చిరుత దాడి.. రెస్క్యూ ఆపరేషన్లో అటవీ సిబ్బందికి గాయాలు
కర్ణాటకలోని దావణగెరె సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిరుతను రక్షించే సమయంలో అటవీ శాఖ సిబ్బందిపై దాడి జరిగింది. మత్తు మందు ఇచ్చి చిరుతను సురక్షితంగా పట్టుకున్న…
దేశవ్యాప్తంగా ఈ 13,092 స్కూళ్లలో ఏం జరుగుతోంది?.. PM SHRI అసలు లక్ష్యం ఇదే
PM SHRI Schools కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా పాఠశాల విద్యను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. జూలై 29, 2026 నాటికి 13,092 పాఠశాలలు…
వడోదరలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం.. మోదీ పర్యటనలో కీలక ప్రాజెక్టులు
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 8న గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటించనున్నారు. వడోదరలో రూ.35 వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు వెస్ట్రన్…
8 డివిజన్లకు కొత్త అధికారులు.. గ్రామీణ పాలనలో ప్రభుత్వం కీలక అడుగు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రభుత్వం 8 మంది కొత్త డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లను నియమించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో గ్రామీణ పరిపాలనను బలోపేతం…
గుజరాత్ సాగునీటి ప్రాజెక్టుల్లో రికార్డు.. తపర్లో అతిపెద్ద పంప్హౌస్
కచ్లో నీటి సరఫరాను బలోపేతం చేసేందుకు సదరన్ లింక్ ప్రాజెక్టులో భాగంగా తపర్లో భారీ పంప్హౌస్ నిర్మిస్తున్నారు. 26 యంత్రాలతో నీటిని ఎత్తైన ప్రాంతాలకు తరలించే ఈ…