శ్రీలంక టూర్కు భారత టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా రీఎంట్రీ..
శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది. రెండు టెస్టుల సిరీస్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు.…
‘కల నిజమైన క్షణం’ సిరీస్ మొత్తాన్ని మరిచిపోలేను.. అవార్డుపై వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్..
జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ గుర్తింపు…
BCCI కొత్త రూల్స్: దేశవాళీ క్రికెట్లో భారీ మార్పులు.. కొత్త సీజన్కు ఐదు కీలక నిబంధనలు
భారత దేశవాళీ క్రికెట్లో కొత్త సీజన్కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026-27 సీజన్ను దృష్టిలో పెట్టుకుని ప్లేయింగ్ కండిషన్స్లో ఐదు ప్రధాన మార్పులను తీసుకొచ్చింది.…
జింబాబ్వే గడ్డపై టీమిండియా సందడి.. సిరీస్కు సిద్ధమైన శ్రేయాస్ సేన
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమైంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా సిరీస్లో విజయారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమతుల్య కలయికతో…