BCCIపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్న.. IPL గవర్నింగ్ కౌన్సిల్కు ఇద్దరి నామినేషన్లు
బీసీసీఐకి సంబంధించి బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జాతీయ క్రీడా పాలన చట్టం-2025 పరిధిలోకి బీసీసీఐ, రాష్ట్ర సంఘాలు ఎందుకు రాకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు కోరగా.. IPL…
India A vs Australia A: జట్లను ప్రకటించిన BCCI.. కెప్టెన్లు వీళ్లే
ఆస్ట్రేలియా-ఎతో స్వదేశంలో జరిగే సిరీస్కు బీసీసీఐ ఇండియా-ఎ జట్లను ప్రకటించింది. రెండు మల్టీడే మ్యాచ్లు, మూడు వన్డేలతో కూడిన ఈ సిరీస్ పుదుచ్చేరిలో జరగనుంది. మల్టీడే జట్టుకు…
భారత క్రికెట్లో ChatGPT ఎంట్రీ.. BCCIతో క్యాంపా, SBI లైఫ్ భాగస్వామ్యం
భారత క్రికెట్లో ChatGPT అధికారికంగా భాగస్వామిగా చేరింది. BCCI క్యాంపా, SBI లైఫ్, ChatGPTలను ఇండియా హోమ్ క్రికెట్కు అసోసియేట్ పార్ట్నర్లుగా ప్రకటించింది. రెండు సీజన్లకు సంబంధించిన…
పాడిక్కల్ తొలి టెస్ట్ సెంచరీ.. భారత్కు గాలేలో అదిరిపోయే బ్యాటింగ్
గాలేలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దేవదత్ పాడిక్కల్ తొలి టెస్ట్ సెంచరీతో మెరిశాడు. మూడో స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన పాడిక్కల్.. శ్రీలంక బౌలర్లను సమర్థంగా…
Centre of Excellence: భారత క్రికెట్కు సరికొత్త శిక్షణ కేంద్రం?
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధునిక క్రికెట్ శిక్షణకు ప్రత్యేక వేదికగా నిలుస్తోంది. 40 ఎకరాల్లో మూడు క్రికెట్ గ్రౌండ్స్, 40 నెట్ పిచ్లు, 33…
వేలికి గాయమైన శుభ్మన్ గిల్, వార్మప్ మ్యాచ్కు దూరం..
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్కు ప్రాక్టీస్ సెషన్లో గాయం కావడంతో శ్రీలంక క్రికెట్ XIతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ తొలి రోజు బరిలోకి దిగడం లేదు. ముందు…
శ్రీలంక టూర్కు భారత టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా రీఎంట్రీ..
శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది. రెండు టెస్టుల సిరీస్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు.…
‘కల నిజమైన క్షణం’ సిరీస్ మొత్తాన్ని మరిచిపోలేను.. అవార్డుపై వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్..
జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ గుర్తింపు…
BCCI కొత్త రూల్స్: దేశవాళీ క్రికెట్లో భారీ మార్పులు.. కొత్త సీజన్కు ఐదు కీలక నిబంధనలు
భారత దేశవాళీ క్రికెట్లో కొత్త సీజన్కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026-27 సీజన్ను దృష్టిలో పెట్టుకుని ప్లేయింగ్ కండిషన్స్లో ఐదు ప్రధాన మార్పులను తీసుకొచ్చింది.…
జింబాబ్వే గడ్డపై టీమిండియా సందడి.. సిరీస్కు సిద్ధమైన శ్రేయాస్ సేన
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమైంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా సిరీస్లో విజయారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమతుల్య కలయికతో…