తిరుమల దర్శన అప్డేట్.. సెప్టెంబర్ 11న పరిస్థితి ఇదే
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 11న 31 వెయిటింగ్ కంపార్ట్మెంట్లు ఉండగా, ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు సుమారు 15–20…
AP Police Sports Meet 2026: సత్తా చాటిన ఏలూరు రేంజ్ పోలీసులు.. ఏకంగా 308 పతకాలు!
AP Police Sports Meet–2026లో ఏలూరు రేంజ్ పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. 119 బంగారు, 116 వెండి, 73 కాంస్య పతకాలు కలిపి మొత్తం 308…
కేంద్ర మంత్రివర్గంలో సంచలన మార్పులు? మంత్రుల పనితీరుపై మోదీ అసంతృప్తి
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. సగానికి పైగా మంత్రుల పనితీరుపై అసంతృప్తి, కొన్ని శాఖల్లో…
27 సిమెంటు రోడ్లు.. 41 మ్యాజిక్ డ్రెయిన్లు.. పెదపెంకిలో భారీ అభివృద్ధి
పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో రూ.4.68 కోట్లతో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. 27 సిమెంటు రోడ్లు, 41 మ్యాజిక్ డ్రెయిన్లు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్..
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల మేర ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అరకోణం–రేణిగుంట, సికింద్రాబాద్–కాజీపేట…
మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక బాధ్యత
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించినట్లు సమాచారం. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు…
DSC 2025 స్పోర్ట్స్ కోటా.. ఉషా జంపాల TET వివాదంపై అధికారుల క్లారిటీ
DSC 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. ఉషా జంపాల TET అర్హత విషయంలో 2012లో అమల్లో ఉన్న నిబంధనలను…
పశ్చిమ చిత్తూరుకు జలధారలు.. రూ.2,370 కోట్ల తాగునీటి ప్రాజెక్టు పనులు స్పీడ్
ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్ వాటర్ ప్రాజెక్టు పనులు వేగంగా…
ఏపీలో వైద్య సేవల్లో కీలక మార్పులు.. జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిజిటల్…
అనంతపురంలో నెల రోజుల పాటు ఆంక్షలు.. పోలీసుల కీలక ప్రకటన
అనంతపురం అర్బన్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 26…