వికసిత్ భారత్ @2047.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యువశక్తికి ప్రాధాన్యం
2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందే మాతరం’ 150 ఏళ్ల వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎర్రకోట నుంచి తొలిసారి ‘వందే మాతరం’ గానం చేయడంతో పాటు,…
ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..
ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కీలక ముందడుగు పడింది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో డీపీఆర్లు ఆర్థిక పరిశీలనలో ఉన్నాయి. రెండు నగరాల్లో ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టుల పొడవు,…
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం స్పష్టత.. 41.15 మీటర్ల నీటి నిల్వపై అసలు విషయం ఇదే
పోలవరం ప్రాజెక్టు తొలి దశ, 41.15 మీటర్ల నీటి నిల్వ, 45.72 మీటర్ల పూర్తి స్థాయి రిజర్వాయర్ మట్టంపై కేంద్రం వెల్లడించిన వివరాలేంటి? ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం…
శ్రీ సత్యసాయి జిల్లాలో రౌడీషీటర్పై పీడీ యాక్ట్..
శ్రీ సత్యసాయి జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న 21 ఏళ్ల రౌడీషీటర్ షేక్ ముజాహిద్పై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అతడిని…
నారా లోకేశ్కు Fortune India గుర్తింపు.. ఏపీ అభివృద్ధిలో కొత్త దిశపై ఫోకస్
Fortune India ఆగస్టు 2026 సంచిక కవర్పై నారా లోకేశ్కు ప్రాధాన్యం లభించింది. ఏపీ అభివృద్ధి, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాలపై ఆయన దృష్టితో పాటు రాజకీయంగా ఎదురవుతున్న…
2030 లక్ష్యానికి భారత్ మరో అడుగు.. 300 GW దాటిన క్లీన్ ఎనర్జీ సామర్థ్యం!
భారత్ క్లీన్ ఎనర్జీ రంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 జూలై 31 నాటికి దేశ నాన్-ఫాసిల్ విద్యుత్ సామర్థ్యం 300.50 GWకు చేరింది. 2030 నాటికి…
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎవరు? 1857 తిరుగుబాటులో ఆమె పోరాటం ఎలా సాగింది?
మణికర్ణిక నుంచి ఝాన్సీ మహారాణిగా ఎదిగిన లక్ష్మీబాయి.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 తిరుగుబాటులో ఎలా పోరాడారు? ఝాన్సీ కోట రక్షణ నుంచి గ్వాలియర్లో చివరి యుద్ధం…
ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..
ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో 17.52 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా నదికి తరలించగా,…
సముద్ర తీరాన్ని ఆనుకుని కొత్త రోడ్డు.. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్ పనులు జోరుగా
సముద్ర తీరాన్ని ఆనుకుని నిర్మిస్తున్న ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్ పనులు జోరుగా సాగుతున్నాయి. భారీ రాళ్లతో తీర రక్షణ చర్యలు చేపడుతూ రహదారి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. పనులు…
ఆంధ్రప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం.. లారీని ఢీకొని వంతెనపై నుంచి పడిన వోల్వో బస్సు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వోల్వో బస్సు అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో లారీని ఢీకొని వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో…