ఏపీలో వ్యవసాయానికి మరో మైలురాయి.. తొలి నాన్-జీఎంవో పాప్కార్న్ విత్తనం ఇదే
ఏలూరు జిల్లా ముసునూరులో భారతదేశ తొలి నాన్-జీఎంవో అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని…
తిరుపతిలో మోడల్ మహిళా పోలీస్ స్టేషన్.. ప్రత్యేకతలు ఇవే!
తిరుపతిలో రూ.2.70 కోట్లతో నిర్మించిన మోడల్ మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ కేంద్రం, చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్, 24/7 సైబర్ సహాయ కేంద్రం, సైకియాట్రిస్ట్ సేవలు అందుబాటులోకి…
కాకినాడ నర్సింగ్ కాలేజీలో ఉద్రిక్తత.. ఫోన్ వివాదంతో విద్యార్థుల ఘర్షణ
కాకినాడ నర్సింగ్ కళాశాలలో సెల్ఫోన్ వివాదం చుట్టూ ఏర్పడిన ఉద్రిక్తత కేవలం ఒక కాలేజీ సమస్య కాదు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు భద్రత, నమ్మకం,…
సెప్టెంబర్, అక్టోబర్లో నాలుగు దశల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులతో 2026 జాబ్ క్యాలెండర్ను ఖరారు చేసింది. తొలి దశలో 1,523 పోస్టులు ఇప్పటికే నోటిఫై కాగా, మిగిలిన 8,537…
50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యానికి ఏపీ సర్కార్ కీలక అడుగు
ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరించేందుకు సీడ్ బాల్స్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 2.06 కోట్ల సీడ్ బాల్స్ను 20,929 హెక్టార్లలో విత్తగా, డ్రోన్ టెక్నాలజీతో…
కాకినాడ జీజీహెచ్లో రూ.36.6 కోట్లతో క్యాన్సర్ చికిత్సా కేంద్రం
కాకినాడ జీజీహెచ్లో డ్యూయల్ ఎనర్జీ LINACతో పాటు CT సిమ్యులేటర్, HDR బ్రాకీథెరపీ వంటి సదుపాయాలు రానున్నాయి. దీంతో ఇప్పటివరకు ఇతర నగరాలపై ఆధారపడుతున్న క్యాన్సర్ రోగులకు…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్.. సెప్టెంబర్ నుంచే పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ వెలువడినట్లు సమాచారం. మున్సిపాలిటీలు, ZPTC, MPTC, గ్రామ పంచాయతీలకు వేర్వేరు తేదీల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
శ్రీకాకుళంలో డ్రోన్ నిఘా.. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల డేగకన్ను
శ్రీకాకుళం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. నిర్మానుష్య ప్రదేశాలు, పాడుబడిన ఇళ్లు, తోటలు, బహిరంగ ప్రాంతాలను పరిశీలించి అనుమానాస్పద కార్యకలాపాలపై…
దక్షిణాది రాష్ట్రాలపై కీలక చర్చ.. చంద్రబాబు ప్రతిపాదనలు ఇవే!
మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణాది అభివృద్ధిపై పలు ప్రతిపాదనలు చేశారు. గోదావరి-కావేరి అనుసంధానం, మౌలిక వసతులు, ఏపీ…
క్వాంటమ్ స్కిల్లింగ్లో ఏపీ యువత సత్తా.. 18 మందికి పతకాలు
IIT మద్రాస్, IBM Research భాగస్వామ్యంతో NPTEL ద్వారా అందించిన Advanced Quantum Skilling కోర్సులో ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 మంది విద్యార్థులు పతకాలు సాధించారు. ఈ…