కేరళ నుంచే కీలక నిర్ణయాలు.. అభివృద్ధి, పర్యావరణంపై పవన్ ఫోకస్
వైద్యం కోసం కేరళ వెళ్లిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే తన శాఖల పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఫైళ్ల పరిశీలన,…
ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వివాహ వేడుక.. నూతన దంపతులకు శుభాకాంక్షలు
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అస్మిత నాయుడు, పవన్ మౌళీల వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా…
ఏపీలో వైద్య సేవల్లో కీలక మార్పులు.. జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిజిటల్…
విశాఖ ఎకనామిక్ రీజియన్పై కీలక చర్చలు.. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో GVMC సమావేశం
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై GVMC కమిషనర్ కేతన్ గార్గ్, IAS వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కీలక చర్చలు నిర్వహించారు. నగర మౌలిక వసతుల బలోపేతం, పౌర…
శ్రీకాకుళంలో పోలీసు జాగిలం డైనా మృతి.. పోలీసుల నివాళులు
శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖలో ఎనిమిదేళ్లుగా విశిష్ట సేవలందించిన పోలీసు జాగిలం డైనా అనారోగ్యంతో మృతి చెందింది. పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు, వీఐపీ బందోబస్తులో…
అనంతపురంలో నెల రోజుల పాటు ఆంక్షలు.. పోలీసుల కీలక ప్రకటన
అనంతపురం అర్బన్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 26…
ఐఫోన్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. విశాఖలో విషాదం
విశాఖపట్నం కంచరపాలెంలో 15 ఏళ్ల బాలిక మృతి విషాదాన్ని నింపింది. ఐఫోన్ కొనివ్వాలని రెండు రోజులుగా తల్లిని కోరిన బాలిక.. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొనలేనని తల్లి…
పోలవరం ఎడమ కాలువకు గోదావరి జలాలు.. ఉత్తరాంధ్ర రైతులకు భారీ ఊరట
పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరనున్నాయి. పాయకరావుపేటలో సుమారు 35 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులకు భారీ ఊరట…
పులివెందుల ప్రజలకు గుడ్న్యూస్.. మెగా వాటర్ గ్రిడ్ పనులు 96 శాతం పూర్తి!
పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కింద రూ.280 కోట్లతో చేపట్టిన పనుల్లో 96 శాతం,…
ఏపీలో వ్యవసాయానికి మరో మైలురాయి.. తొలి నాన్-జీఎంవో పాప్కార్న్ విత్తనం ఇదే
ఏలూరు జిల్లా ముసునూరులో భారతదేశ తొలి నాన్-జీఎంవో అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని…