నాగబాబు: ఏపీ-గ్రీన్ చైర్పర్సన్గా ఎమ్మెల్సీ నాగేంద్రరావు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావును ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పదవి ద్వారా ఆయనకు…
‘అర్థరాత్రి రీల్స్తో విద్యార్థుల సమయం వృథా చేయొద్దు’.. మోదీపై తీవ్ర విమర్శలు!
విద్యార్థుల భవిష్యత్తు, పోటీ పరీక్షల నిర్వహణపై మరోసారి రాజకీయ విమర్శలు తెరపైకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.