గుంటూరు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలపై కలెక్టర్ సీరియస్..
గుంటూరు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా…
అస్సాంలో వరదల బీభత్సం.. ప్రజల జీవితాలు అతలాకుతలం!
భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుండగా, ప్రమాదంలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడాలని…
స్కైరూట్ బృందంతో ప్రధాని మోదీ భేటీ.. విక్రమ్-1 విజయంపై ప్రశంసలు..
స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకులు పవన్ చంద్రన, నాగ భరత్ డాకాతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. విక్రమ్-1 విజయంతో పాటు భారత అంతరిక్ష రంగ భవిష్యత్పై…
ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సీనియర్ నటి పావలా శ్యామల
తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె…
పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.12.78 లక్షల చెక్కులు పంపిణీ..
అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఊరట కల్పించే చర్యలు కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…
పోలవరం విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని మృతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి…
దేశానికి చిరస్మరణీయ సేవలు అందించిన మిస్సైల్ మ్యాన్..
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ప్రపంచ…
హైడ్రా పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి..
హైడ్రా (HYDRAA) పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం, న్యాయ ప్రక్రియల పట్ల వ్యవహరించిన తీరుపై కమిషనర్ ఏవీ…
నేటి రాశిఫలాలు (జూలై 27, 2026): ఈ రాశుల వారికి శుభవార్తలు.. ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
నేటి (జూలై 27, 2026) గ్రహాల సంచారం 12 రాశుల వారిపై భిన్న ప్రభావాన్ని చూపనుంది. కొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభించే సూచనలు…
పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం ఫోకస్.. ఏపీకి చేరుకున్న కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాష్ట్రానికి…