కొండా సురేఖ వ్యవహారంపై హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీకి తెలంగాణ ముఖ్య నేతలు
కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యల అంశం కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన కీలక నేతలు…
తెలంగాణలో అర్హులైన వారందరికీ పెన్షన్లు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, మహిళలకు గౌరవం కల్పించడంతో పాటు…
డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోటెత్తడం.. సరూర్నగర్ స్టేడియంలో తోపులాట..
హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియకు భారీగా నిరుద్యోగులు తరలివచ్చారు. ఆగస్టు 8, 9 తేదీల్లో జరగనున్న శారీరక సామర్థ్య…
తెలంగాణకు 11.56 లక్షల PMAY-G ఇళ్లు..
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి తెలంగాణకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్…