రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్.. స్టీమ్ రైస్ పంపిణీపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని రేషన్ దుకాణాల ద్వారా స్టీమ్ రైస్ పంపిణీ…
‘అర్థరాత్రి రీల్స్తో విద్యార్థుల సమయం వృథా చేయొద్దు’.. మోదీపై తీవ్ర విమర్శలు!
విద్యార్థుల భవిష్యత్తు, పోటీ పరీక్షల నిర్వహణపై మరోసారి రాజకీయ విమర్శలు తెరపైకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాహుల్ గాంధీకి విడుదల.. ఢిల్లీలో హైడ్రామాకు తెర!
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నిరసనల సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అనంతరం విడుదల చేశారు. ఆయనతో పాటు…