కేరళ Gen-Z పవన్ కళ్యాణ్కు జై కొట్టింది.. NIT కాలికట్లో ముందస్తు జన్మదిన వేడుకలు
కేరళలోని NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ముందస్తుగా నిర్వహించారు.…
23 వేలకుపైగా రోడ్ల పనులు.. రాయలసీమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఫోకస్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రాయలసీమలో గ్రామీణాభివృద్ధి, రహదారులు, వ్యవసాయం, తాగునీరు, అటవీ, పర్యావరణ రంగాల్లో గత రెండేళ్లలో రూ.8,022 కోట్లకు పైగా అభివృద్ధి…
కేరళ నుంచే కీలక నిర్ణయాలు.. అభివృద్ధి, పర్యావరణంపై పవన్ ఫోకస్
వైద్యం కోసం కేరళ వెళ్లిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే తన శాఖల పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఫైళ్ల పరిశీలన,…
పులివెందుల ప్రజలకు గుడ్న్యూస్.. మెగా వాటర్ గ్రిడ్ పనులు 96 శాతం పూర్తి!
పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కింద రూ.280 కోట్లతో చేపట్టిన పనుల్లో 96 శాతం,…
కాకినాడ జీజీహెచ్లో రూ.36.6 కోట్లతో క్యాన్సర్ చికిత్సా కేంద్రం
కాకినాడ జీజీహెచ్లో డ్యూయల్ ఎనర్జీ LINACతో పాటు CT సిమ్యులేటర్, HDR బ్రాకీథెరపీ వంటి సదుపాయాలు రానున్నాయి. దీంతో ఇప్పటివరకు ఇతర నగరాలపై ఆధారపడుతున్న క్యాన్సర్ రోగులకు…
నాగబాబు: ఏపీ-గ్రీన్ చైర్పర్సన్గా ఎమ్మెల్సీ నాగేంద్రరావు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావును ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పదవి ద్వారా ఆయనకు…
సమరయోధుల త్యాగాలను మరువొద్దు.. యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని…
ఏపీ విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్.. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్…
ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు.. ఐఐటీ మద్రాస్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ.323 కోట్లతో తీర రక్షణ గోడ నిర్మించేందుకు ఐఐటీ…
యువ ఆలోచనలకు టెక్నాలజీ తోడు.. అటవీ పరిరక్షణకు ఏపీలో కొత్త ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 నిర్వహించారు. IT, ECE విద్యార్థులు ఆరు బృందాలుగా పాల్గొని AI, IoT, GIS/GPS, మొబైల్,…