విశాఖలో రూ.2 వేల కోట్లతో AIG హాస్పిటల్.. నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో AIG హాస్పిటల్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. 9 ఎకరాల క్యాంపస్లో రెండు దశల్లో మొత్తం 1,000 పడకలతో ఆసుపత్రిని…
ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వివాహ వేడుక.. నూతన దంపతులకు శుభాకాంక్షలు
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అస్మిత నాయుడు, పవన్ మౌళీల వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా…
రెండోసారి భూమిపూజ ఎందుకు? పీవీ సింధు క్లారిటీ
పీవీ సింధు స్పోర్ట్స్ ప్రాజెక్టుకు రెండోసారి భూమిపూజ నిర్వహించడంపై వచ్చిన సందేహాలకు ఆమె స్పందించారు. తొలి కార్యక్రమం హడావుడిగా జరగడం, అనంతరం ప్రాజెక్టు విస్తరణ నిర్ణయం తీసుకోవడంతో…
భోగాపురం ఎయిర్పోర్ట్కు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. ఆగస్టు 1న మోదీ చేతుల మీదుగా ప్రారంభం!
ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఏర్పాట్లు వేగంగా సాగుతుండగా, అల్లూరి విగ్రహం, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణతో…