భారత రైల్వేల్లో విద్యుదీకరణకు వేగం.. హైడ్రోజన్ రైళ్లతో కొత్త దశ
భారత రైల్వేల్లో విద్యుదీకరణ పనులకు గత దశాబ్దంలో వేగం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ రైళ్లు…
భారత్ తొలి హైడ్రోజన్ రైలుకు శ్రీకారం.. గ్రీన్ రైల్వేలో మరో చారిత్రక అడుగు..
భారత రైల్వేలో కీలక ముందడుగు పడింది. జింద్–సోనిపట్ సెక్షన్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో దేశ తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. డీజిల్ వినియోగం, కార్బన్ ఉద్గారాలను…