పరీక్షల సంస్కరణలపై మోదీ కీలక నిర్ణయం.. నందన్ నిలేకణి నేతృత్వంలో హైపవర్ టాస్క్ఫోర్స్
దేశంలోని పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల సంస్కరణల కోసం ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు, ఇన్ఫోసిస్…
‘అర్థరాత్రి రీల్స్తో విద్యార్థుల సమయం వృథా చేయొద్దు’.. మోదీపై తీవ్ర విమర్శలు!
విద్యార్థుల భవిష్యత్తు, పోటీ పరీక్షల నిర్వహణపై మరోసారి రాజకీయ విమర్శలు తెరపైకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.