ఈడుపుగల్లులో మంత్రి లోకేష్కు ఘన స్వాగతం.. పునాదిపాడు వరకు భారీ ర్యాలీ..
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్రోడ్డు వద్ద మంత్రి నారా లోకేష్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో…
పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం ఫోకస్.. ఏపీకి చేరుకున్న కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాష్ట్రానికి…
క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అమరావతి.. క్వాంటమ్ సీఈఓతో చంద్రబాబు కీలక చర్చలు
అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు Quantinuum సీఈఓ డాక్టర్ రాజీబ్ హజ్రాతో సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయి క్వాంటమ్ ఎకోసిస్టమ్ లక్ష్యంగా…