20 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీసీ రిజర్వేషన్లు, గ్రూప్-1పై చర్చ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. BAC సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిటీ నివేదికతో…
నాగబాబు: ఏపీ-గ్రీన్ చైర్పర్సన్గా ఎమ్మెల్సీ నాగేంద్రరావు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావును ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పదవి ద్వారా ఆయనకు…
చంద్రబాబు కీలక పిలుపు.. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పిలుపునిచ్చారు. ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.…
ఈడుపుగల్లులో మంత్రి లోకేష్కు ఘన స్వాగతం.. పునాదిపాడు వరకు భారీ ర్యాలీ..
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్రోడ్డు వద్ద మంత్రి నారా లోకేష్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో…