పోలవరం ఎడమ కాలువకు గోదావరి జలాలు.. ఉత్తరాంధ్ర రైతులకు భారీ ఊరట
పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరనున్నాయి. పాయకరావుపేటలో సుమారు 35 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులకు భారీ ఊరట…
ఫసల్ బీమా నమోదు గడువు పొడిగింపు.. ఎప్పటివరకు అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సర్వర్ సమస్యల కారణంగా పీఎం ఫసల్ బీమా యోజనలో నమోదు చేసుకోలేకపోయిన రైతులకు మరో అవకాశం కల్పిస్తూ నమోదు…
పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం ఫోకస్.. ఏపీకి చేరుకున్న కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాష్ట్రానికి…