పిఠాపురంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు.. 10 వేల మంది మహిళలకు ప్రత్యేక కానుకలు
పిఠాపురం నియోజకవర్గంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. పురుహూతిక అమ్మవారి ఆలయ సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది…
8 డివిజన్లకు కొత్త అధికారులు.. గ్రామీణ పాలనలో ప్రభుత్వం కీలక అడుగు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రభుత్వం 8 మంది కొత్త డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లను నియమించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో గ్రామీణ పరిపాలనను బలోపేతం…
కేరళ Gen-Z పవన్ కళ్యాణ్కు జై కొట్టింది.. NIT కాలికట్లో ముందస్తు జన్మదిన వేడుకలు
కేరళలోని NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ముందస్తుగా నిర్వహించారు.…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్.. సెప్టెంబర్ నుంచే పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ వెలువడినట్లు సమాచారం. మున్సిపాలిటీలు, ZPTC, MPTC, గ్రామ పంచాయతీలకు వేర్వేరు తేదీల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
20 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీసీ రిజర్వేషన్లు, గ్రూప్-1పై చర్చ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. BAC సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిటీ నివేదికతో…
గుంటూరులో ఘనంగా ‘కన్నా’ రాజకీయ స్వర్ణోత్సవ వేడుకలు.. 73వ జన్మదిన వేడుకలకు బ్రహ్మానందం హాజరు
గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు, 73వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశ్రీ, హాస్యబ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందంతో కలిసి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరై…
ఏపీ విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్.. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్…
అంతర్జాతీయ యువజన దినోత్సవం.. యువతే భారత్ భవిష్యత్తుకు శక్తి: ఏపీ డిప్యూటీ సీఎం
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం యువతకు శుభాకాంక్షలు తెలిపారు. యువతే భారతదేశ ప్రస్తుత శక్తి, సృజనాత్మకతకు ప్రతిరూపమని పేర్కొంటూ.. ధైర్యంగా కలలు…
యువ ఆలోచనలకు టెక్నాలజీ తోడు.. అటవీ పరిరక్షణకు ఏపీలో కొత్త ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 నిర్వహించారు. IT, ECE విద్యార్థులు ఆరు బృందాలుగా పాల్గొని AI, IoT, GIS/GPS, మొబైల్,…
రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్.. స్టీమ్ రైస్ పంపిణీపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని రేషన్ దుకాణాల ద్వారా స్టీమ్ రైస్ పంపిణీ…