కేరళ నుంచే కీలక నిర్ణయాలు.. అభివృద్ధి, పర్యావరణంపై పవన్ ఫోకస్
వైద్యం కోసం కేరళ వెళ్లిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే తన శాఖల పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఫైళ్ల పరిశీలన,…
క్లీన్ ఎనర్జీ దిశగా భారత్.. అణుశక్తితో విస్తరిస్తున్న కొత్త అవకాశాలు
భారత్లో అణుశక్తి వినియోగం విద్యుత్ ఉత్పత్తిని దాటి వైద్యం, వ్యవసాయం, ఆహార పరిరక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలో 24 అణు…
చిన్నారిని స్కూటర్పైనే వదిలి.. గోదావరిలోకి దూకిన దంపతులు
పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు మండలం వెల్పూరుకు చెందిన దంపతులు దొడ్డ సాయి, శిరీష్ తమ మూడేళ్ల చిన్నారితో చిన్నాడ వశిష్ట బ్రిడ్జి వద్దకు…
ఏపీలో మరోసారి వర్షాల ముప్పు.. సెప్టెంబర్ 2 వరకు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో శనివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలో సెప్టెంబర్ 2 వరకు తేలికపాటి నుంచి భారీ…
రాఖీ రోజున చంద్రగ్రహణం.. పండుగపై ప్రభావం ఉంటుందా?
ఆగస్టు 28న చంద్రగ్రహణం, రక్షాబంధన్ ఒకే రోజున రావడంతో రాఖీ పండుగపై ప్రభావం ఉంటుందా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ చంద్రగ్రహణం భారత్లో కనిపించకపోవడంతో పంచాంగ…
ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వివాహ వేడుక.. నూతన దంపతులకు శుభాకాంక్షలు
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అస్మిత నాయుడు, పవన్ మౌళీల వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా…
Indian Navyకి కీలక బలం.. 75%కుపైగా స్వదేశీ కంటెంట్తో ‘సమర్థక్’
భారత నౌకాదళానికి తొలి స్వదేశీ మల్టీ పర్పస్ వెసల్ ‘సమర్థక్’ను అందజేశారు. L&T కట్టుపల్లి షిప్యార్డ్లో నిర్మించిన ఈ నౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ కంటెంట్…
ఏపీలో వైద్య సేవల్లో కీలక మార్పులు.. జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిజిటల్…
విశాఖ ఎకనామిక్ రీజియన్పై కీలక చర్చలు.. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో GVMC సమావేశం
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై GVMC కమిషనర్ కేతన్ గార్గ్, IAS వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కీలక చర్చలు నిర్వహించారు. నగర మౌలిక వసతుల బలోపేతం, పౌర…
శ్రీకాకుళంలో పోలీసు జాగిలం డైనా మృతి.. పోలీసుల నివాళులు
శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖలో ఎనిమిదేళ్లుగా విశిష్ట సేవలందించిన పోలీసు జాగిలం డైనా అనారోగ్యంతో మృతి చెందింది. పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు, వీఐపీ బందోబస్తులో…