చంద్రబాబు కీలక పిలుపు.. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పిలుపునిచ్చారు. ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.…
యువ ఆలోచనలకు టెక్నాలజీ తోడు.. అటవీ పరిరక్షణకు ఏపీలో కొత్త ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 నిర్వహించారు. IT, ECE విద్యార్థులు ఆరు బృందాలుగా పాల్గొని AI, IoT, GIS/GPS, మొబైల్,…
ఛత్తీస్గఢ్లో 24 గంటల ‘అన్నపూర్తి గ్రెయిన్ ATM’.. రేషన్ పంపిణీలో సరికొత్త మార్పు
ఛత్తీస్గఢ్లో 24 గంటలూ పనిచేసే ‘అన్నపూర్తి గ్రెయిన్ ATM’ ప్రారంభమైంది. బయోమెట్రిక్ ధృవీకరణ, ఆటోమేటెడ్ ధాన్య పంపిణీతో లబ్ధిదారులకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ అందించడమే దీని…
ఉత్తరాఖండ్లో క్లౌడ్బర్స్ట్ బీభత్సం.. ఫ్లాష్ఫ్లడ్కు కొట్టుకుపోయిన తమక్ నాలా వంతెన
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా తమక్ నాలా వద్ద భారీ వర్షాలు, ఫ్లాష్ఫ్లడ్తో ఒక్కసారిగా నీటి ప్రవాహం ఉద్ధృతమైంది. వరద ప్రవాహాన్ని తట్టుకోలేక వంతెన కొట్టుకుపోయింది. ఘటనకు సంబంధించిన…
రాయపూర్–విశాఖ హైవే: ఎప్పుడు పూర్తవుతుంది? ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది?
రాయపూర్–విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. సుమారు 464 కిలోమీటర్ల ఆరు లేన్ల ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా…
YouTube Monetization Rules: 2027 నుంచి కొత్త క్రియేటర్లకు 8,000 గంటల వాచ్ టైమ్
YouTube Partner Programలో 2027 ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు రానున్నాయి. కొత్త క్రియేటర్లకు యాడ్, YouTube Premium రెవెన్యూ కోసం 8,000 గంటల వాచ్…
గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.1 కోటి స్వాహా
హైదరాబాద్లో గుప్త నిధుల పేరుతో 11 మందిని మోసం చేసి దాదాపు రూ.1 కోటి వసూలు చేసిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల…
చేనేత కార్మికులకు గుడ్న్యూస్.. ప్రతి ఏడాది రూ.25 వేల ఆర్థిక సహాయం
చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. నేతన్న సేవాలో పథకం కింద అర్హత కలిగిన క్రియాశీల BPL చేనేత కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.25,000 ఆర్థిక సహాయం…
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్కు మరో ఐదు రోజులు గడువు.. ఆగస్టు 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో ఐదు రోజులు పొడిగించింది. ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, ఇప్పటికే…
శ్రీకాకుళం పీజీఆర్ఎస్లో 60 ఫిర్యాదులు.. క్షేత్రస్థాయిలో విచారణకు ఎస్పీ ఆదేశాలు
శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి 60 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో నిష్పక్షపాత విచారణ…