తెలంగాణలో అర్హులైన వారందరికీ పెన్షన్లు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, మహిళలకు గౌరవం కల్పించడంతో పాటు…
సమరయోధుల త్యాగాలను మరువొద్దు.. యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని…
భారత రైల్వేల్లో విద్యుదీకరణకు వేగం.. హైడ్రోజన్ రైళ్లతో కొత్త దశ
భారత రైల్వేల్లో విద్యుదీకరణ పనులకు గత దశాబ్దంలో వేగం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ రైళ్లు…
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పేదల కోసం అన్న క్యాంటీన్లు: సీఎం చంద్రబాబు
మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు పథకం ఉపయోగకరంగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘దీపం-2’ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు…
140 కోట్ల మంది భారతీయుల గర్వానికి ప్రతీక త్రివర్ణం: ప్రధాని మోదీ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకం ప్రాధాన్యతను గుర్తుచేశారు. 140 కోట్ల మంది భారతీయుల గర్వం, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు త్రివర్ణం ప్రతీకగా…
ఆగస్టు 15 ఎందుకు చారిత్రక రోజు? స్వాతంత్య్రం వెనుక అసలు కథ ఇదే
ఆగస్టు 15 ఎందుకు చారిత్రక రోజు? 1947లో భారత్కు స్వాతంత్య్రం ఎలా వచ్చింది, స్వాతంత్య్ర పోరాటం వెనుక ఉన్న త్యాగాలు, దేశ విభజన విషాదం, త్రివర్ణ పతాకం…
జల్ జీవన్ మిషన్.. గ్రామీణ భారతంలో తాగునీటి విప్లవం
జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి ద్వారా తాగునీటి కవరేజ్ 16.7 శాతం నుంచి 82 శాతానికి పైగా పెరిగింది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు…
హర్యానాలో ప్రపంచ రికార్డు.. 5 కిలోమీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో పాల్వాల్ చరిత్ర
హర్యానాలోని పాల్వాల్లో ఆగస్టు 13న నిర్వహించిన భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన ప్రపంచ రికార్డు సృష్టించింది. వేలాది మంది ప్రజలు కలిసి సుమారు 5 కిలోమీటర్ల పొడవైన…
గుంటూరులో ఘనంగా ‘కన్నా’ రాజకీయ స్వర్ణోత్సవ వేడుకలు.. 73వ జన్మదిన వేడుకలకు బ్రహ్మానందం హాజరు
గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు, 73వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశ్రీ, హాస్యబ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందంతో కలిసి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరై…
ఏపీ విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్.. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్…