ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్.. సెప్టెంబర్ నుంచే పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ వెలువడినట్లు సమాచారం. మున్సిపాలిటీలు, ZPTC, MPTC, గ్రామ పంచాయతీలకు వేర్వేరు తేదీల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
శ్రీకాకుళంలో డ్రోన్ నిఘా.. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల డేగకన్ను
శ్రీకాకుళం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. నిర్మానుష్య ప్రదేశాలు, పాడుబడిన ఇళ్లు, తోటలు, బహిరంగ ప్రాంతాలను పరిశీలించి అనుమానాస్పద కార్యకలాపాలపై…
మాదాపూర్లో ఘోర ప్రమాదం.. 26 ఏళ్ల యువతి మృతి, ఎంపీ కుమారుడిపై కేసు
మాదాపూర్లో ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు లింగమనేని సంజుష్ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు…
PSCMS:స్కూల్ సమస్యలపై ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు
ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన సమస్యలపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కొత్త ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దక్షిణాది రాష్ట్రాలపై కీలక చర్చ.. చంద్రబాబు ప్రతిపాదనలు ఇవే!
మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణాది అభివృద్ధిపై పలు ప్రతిపాదనలు చేశారు. గోదావరి-కావేరి అనుసంధానం, మౌలిక వసతులు, ఏపీ…
నగదు సాయం వద్దు.. ఎకరాకు ఎరువులు, మందులు ఇవ్వండి!
సాగు పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఓ రైతు చేసిన సూచన ఇప్పుడు చర్చకు వస్తోంది. నగదు సాయం కంటే ఎకరా ఆధారంగా అవసరమైన ఎరువులు, పురుగుమందులు నేరుగా…
ఢిల్లీ IGI ఎయిర్పోర్టులో వంట పాత్ర మూతలో 24 క్యారెట్ల బంగారం..
ఢిల్లీ IGI విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 24 క్యారెట్ల బంగారం 523 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. కుక్వేర్ మూతలోని సాలిడ్ కోర్లో 15 ముక్కలుగా బంగారాన్ని దాచినట్లు…
రైల్వేకు కేంద్రం భారీ గ్రీన్ సిగ్నల్.. ఖరగ్పూర్–భద్రక్ 4వ లైన్కు రూ.3,352 కోట్లు
పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య రైలు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరగ్పూర్–భద్రక్లో 173 కి.మీ 4వ రైల్వే లైన్కు రూ.3,352…
18–30 ఏళ్ల యువతకు మంచి అవకాశం.. ఇలా రిజిస్టర్ చేసుకోండి!
Yuva Sangam Phase VIIలో పాల్గొనాలనుకునే యువతకు కేంద్ర విద్యాశాఖ మరో అవకాశం ఇచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగించింది. దేశంలోని…
ఏళ్లు మారినా.. స్నేహం మారలేదు.. ష్రేయాస్ అయ్యర్ ప్రత్యేక పోస్ట్
క్రికెటర్ ష్రేయాస్ అయ్యర్ తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “Years change, the boys don’t!” అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్…