మోదీకి 13,500 మంది గిరిజన మహిళలతో థింసా నృత్య స్వాగతం..
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 13,500 మంది గిరిజన…
ఏపీలో రూ.5,750 కోట్ల భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్..
ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఇంధన రంగానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. టాటా పవర్ రెన్యూవబుల్స్ రూ.5,350 నుంచి రూ.5,750 కోట్లతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 800 మెగావాట్ల…
భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రత.. డ్రోన్లు, UAVలపై 48 గంటల నిషేధం..
ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. డ్రోన్లు, UAVలపై 48 గంటల నిషేధంతో పాటు ఆగస్టు 1…
రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్.. స్టీమ్ రైస్ పంపిణీపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని రేషన్ దుకాణాల ద్వారా స్టీమ్ రైస్ పంపిణీ…
తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి గుర్తింపు.. పవన్ కళ్యాణ్ నామకరణం!
తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో గుర్తించిన అరుదైన వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 'క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్' (Croton Ubbalamadugensis)గా…
ఏపీలో మరో 33 స్మార్ట్ కిచెన్లు.. లక్ష మంది విద్యార్థులకు వేడి భోజనం..
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాలో రూ.29.70 కోట్లతో మరో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేస్తోంది. ఇవి ప్రారంభమైన…
గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణలను తగ్గించే లక్ష్యంతో గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ప్రజల భద్రతతో పాటు…
గుంటూరు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలపై కలెక్టర్ సీరియస్..
గుంటూరు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా…
కొండకర్ల ఆవకు కన్జర్వేషన్ రిజర్వ్ హోదా.. చిత్తడి నేలల పరిరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను 'కన్జర్వేషన్ రిజర్వ్'గా గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం…
పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.12.78 లక్షల చెక్కులు పంపిణీ..
అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఊరట కల్పించే చర్యలు కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…