20 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీసీ రిజర్వేషన్లు, గ్రూప్-1పై చర్చ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. BAC సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిటీ నివేదికతో…
కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న విశాఖ ఎయిర్పోర్టు కార్మికులు
విశాఖపట్నం ఎయిర్పోర్టులో షెడ్యూల్డ్ విమాన సేవలు నిలిచిపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20–30 ఏళ్లుగా పోర్టర్లు, శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న తమకు…
నాగబాబు: ఏపీ-గ్రీన్ చైర్పర్సన్గా ఎమ్మెల్సీ నాగేంద్రరావు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావును ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పదవి ద్వారా ఆయనకు…
భోగాపురం ఎయిర్పోర్టులో తొలి ఇండిగో విమానం ల్యాండింగ్..
ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగంలో కీలక ముందడుగు పడింది. భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో…
సమరయోధుల త్యాగాలను మరువొద్దు.. యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని…
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పేదల కోసం అన్న క్యాంటీన్లు: సీఎం చంద్రబాబు
మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు పథకం ఉపయోగకరంగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘దీపం-2’ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు…
గుంటూరులో ఘనంగా ‘కన్నా’ రాజకీయ స్వర్ణోత్సవ వేడుకలు.. 73వ జన్మదిన వేడుకలకు బ్రహ్మానందం హాజరు
గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు, 73వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశ్రీ, హాస్యబ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందంతో కలిసి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరై…
ఏపీ విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్.. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్…
అమరావతికి రాజమార్గం.. సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3, స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభం
అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3, స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. రూ.1,519 కోట్లతో చేపట్టిన ఈ…
అమరావతికి మరో కీలక అడుగు.. తొలి సీడ్ యాక్సెస్ రోడ్ రేపే ప్రారంభం!
అమరావతి రాజధాని అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది. తొలి సీడ్ యాక్సెస్ రోడ్ రేపు ప్రారంభం కానుండటంతో రాజధాని ప్రాంతంలో రహదారి అనుసంధానం మరింత మెరుగుపడనుంది.