ఈడుపుగల్లులో మంత్రి లోకేష్కు ఘన స్వాగతం.. పునాదిపాడు వరకు భారీ ర్యాలీ..
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్రోడ్డు వద్ద మంత్రి నారా లోకేష్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో…
పోలవరం విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని మృతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి…
పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం ఫోకస్.. ఏపీకి చేరుకున్న కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాష్ట్రానికి…
క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అమరావతి.. క్వాంటమ్ సీఈఓతో చంద్రబాబు కీలక చర్చలు
అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు Quantinuum సీఈఓ డాక్టర్ రాజీబ్ హజ్రాతో సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయి క్వాంటమ్ ఎకోసిస్టమ్ లక్ష్యంగా…
భోగాపురం ఎయిర్పోర్ట్కు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. ఆగస్టు 1న మోదీ చేతుల మీదుగా ప్రారంభం!
ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఏర్పాట్లు వేగంగా సాగుతుండగా, అల్లూరి విగ్రహం, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణతో…
2 లేన్ల రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయనున్న కేంద్ర ప్రభుత్వం ?
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ–కదిరి మధ్య జాతీయ రహదారి (NH-42) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.679.71 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న…
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టు…
భారీ శుభవార్త.. భోగాపురం రైతులకు ఉచిత విమాన ప్రయాణం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన అర్హులైన రైతులు, భూయజమానులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కానుక ప్రకటించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఒకసారి ఉచితంగా విమాన…
లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. డీజీపీ, సీపీపై చర్యలు కోరుతూ ప్రైవేట్ ఫిర్యాదు!
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గడ్డె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్…