నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. భోగాపురం నుంచి మైసూరు వరకు పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు రూ.17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి…
సత్య
Aug 01, 2026 | 09:57 AM