₹10 వేల ఈఎండీ పేరుతో సైబర్ మోసాలు.. పోలీసుల కీలక హెచ్చరిక!
ఇందిరమ్మ హౌసింగ్ పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ₹10,000 ఈఎండీ…
సత్య
Jul 27, 2026 | 10:34 AM