శ్రీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ
భాగ్యనగరంలో జరుగుతున్న శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సత్య
Jul 27, 2026 | 11:14 AM