ఏపీలో మరో 33 స్మార్ట్ కిచెన్లు.. లక్ష మంది విద్యార్థులకు వేడి భోజనం..
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాలో రూ.29.70 కోట్లతో మరో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేస్తోంది. ఇవి ప్రారంభమైన…
సత్య
Jul 29, 2026 | 04:18 PM