పాఠశాల మూసివేయొద్దు.. మారికవలస గురుకుల విద్యార్థుల తరలింపుపై తల్లిదండ్రుల నిరసన
మధురవాడలోని మారికవలస గిరిజన గురుకుల పాఠశాల ఎత్తివేత, సుమారు 270 మంది విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట…
నేపాల్ వరదల్లో సద్గురు జగ్గీ వాసుదేవ్ గ్రూప్.. 77 మంది గల్లంతు
కైలాస్ మానససరోవర్ యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్కు చెందిన సుమారు 300 మంది బృందం నేపాల్ వరదల్లో చిక్కుకుంది. వారిలో 77 మంది గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన…
అనంతపురంలో నెల రోజుల పాటు ఆంక్షలు.. పోలీసుల కీలక ప్రకటన
అనంతపురం అర్బన్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 26…
నేపాల్కు భారత్ భారీ సాయం.. 37.5 టన్నుల సామగ్రితో రెండో విమానం
నేపాల్లో కొనసాగుతున్న విపత్తు సహాయక చర్యలకు భారత్ మరోసారి భారీగా అండగా నిలిచింది. 37.5 టన్నుల HADR సామగ్రి, మందులు, ఆహార ప్యాకెట్లతో రెండో విమానం నేపాల్కు…
ఐఫోన్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. విశాఖలో విషాదం
విశాఖపట్నం కంచరపాలెంలో 15 ఏళ్ల బాలిక మృతి విషాదాన్ని నింపింది. ఐఫోన్ కొనివ్వాలని రెండు రోజులుగా తల్లిని కోరిన బాలిక.. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొనలేనని తల్లి…
నేపాల్లో ఘోర వరద బీభత్సం.. వందలాది మంది గల్లంతు, 105 మంది భారతీయులు
నేపాల్లోని రసూవా జిల్లా చైనా సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. భోటే కోషి నది ఉప్పొంగడంతో పలువురు మృతి చెందగా, వందలాది మంది…
హైదరాబాద్లో 11 మంది ఫేక్ డాక్టర్లు అరెస్ట్.. నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం
హైదరాబాద్లో నకిలీ డిగ్రీలు, ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న 11 మంది నకిలీ వైద్యులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్లో జరిగిన ప్రత్యేక…
PM Modi 53వ PRAGATI సమావేశం.. ₹30,000 కోట్ల ప్రాజెక్టులపై కీలక సమీక్ష
ప్రధాని నరేంద్ర మోదీ 53వ PRAGATI సమావేశానికి అధ్యక్షత వహించారు. రైల్వే, రోడ్లు, విద్యుత్ రంగాల్లోని 6 కీలక ప్రాజెక్టులను సమీక్షించారు. 9 రాష్ట్రాల్లోని ఈ ప్రాజెక్టుల…
HYDRAA కీలక నిర్ణయం.. కాలేజీల్లో విద్యార్థుల భద్రతే మొదటి ప్రాధాన్యం
ఫేక్ ఫైర్ NOCల వ్యవహారం నేపథ్యంలో HYDRAA–ఇంటర్ బోర్డు కాలేజీ యాజమాన్యాలకు కీలక సూచనలు చేసింది. విద్యార్థులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన ఫైర్ సేఫ్టీ…
పోలవరం ఎడమ కాలువకు గోదావరి జలాలు.. ఉత్తరాంధ్ర రైతులకు భారీ ఊరట
పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరనున్నాయి. పాయకరావుపేటలో సుమారు 35 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులకు భారీ ఊరట…