కొండా సురేఖ వ్యవహారంపై హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీకి తెలంగాణ ముఖ్య నేతలు
కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యల అంశం కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన కీలక నేతలు…
విశాఖ AQI వివరాలు పారదర్శకంగా.. పర్యావరణంపై పీసీబీ ప్రత్యేక దృష్టి
విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు పీసీబీ నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని బోర్డు మెంబర్ డా. సందీప్ పంచకర్ల తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తూనే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కఠిన…
చేయూత పెన్షన్కు మరో 15 రోజుల ఛాన్స్.. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు
తెలంగాణలో చేయూత సామాజిక భద్రతా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మంత్రి సీతక్క సూచనలతో దరఖాస్తుల గడువును మరో…
23 వేలకుపైగా రోడ్ల పనులు.. రాయలసీమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఫోకస్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రాయలసీమలో గ్రామీణాభివృద్ధి, రహదారులు, వ్యవసాయం, తాగునీరు, అటవీ, పర్యావరణ రంగాల్లో గత రెండేళ్లలో రూ.8,022 కోట్లకు పైగా అభివృద్ధి…
భారత్ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊపు.. తొలి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఉన్నప్పటికీ భారత్…
పెట్రోల్ పంప్లో ఘోర ప్రమాదం.. సీఎన్జీ పైప్ తగిలి వ్యక్తి మృతి
జార్ఖండ్లోని జంషెడ్పూర్ గోల్మురి పెట్రోల్ పంప్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వాహనానికి సీఎన్జీ నింపుతున్న సమయంలో పైప్ అకస్మాత్తుగా విడిపోయి, దాని నాజిల్ సమీపంలో నిలబడి ఉన్న…
రోగులపై అనవసర ఆర్థిక భారం వద్దు.. ఐవీఎఫ్ సెంటర్లపై మంత్రి దామోదర్ కీలక ఆదేశాలు
తెలంగాణలో ఏఆర్టీ, సరోగసీ, ఫెర్టిలిటీ సెంటర్ల పనితీరుపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 477 ఏఆర్టీ, సరోగసీ సెంటర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా,…
వెలిగొండ కాలువ వద్ద కృష్ణమ్మకు జలహారతి.. చంద్రబాబు పాల్గొన్న ప్రత్యేక కార్యక్రమం
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గుంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కాలువ వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. అనంతరం చీరతో పాటు పసుపు, కుంకుమలను…
విశాఖలో రూ.2 వేల కోట్లతో AIG హాస్పిటల్.. నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో AIG హాస్పిటల్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. 9 ఎకరాల క్యాంపస్లో రెండు దశల్లో మొత్తం 1,000 పడకలతో ఆసుపత్రిని…
విశాఖకు నీటి వరం.. పోలవరం ఎడమ కాలువ ప్రారంభానికి ఏర్పాట్లు
పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సెప్టెంబర్ 2న పాయకరావుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కాలువ ద్వారా విశాఖ ప్రాంతానికి…