కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏమిటి? యువత ఉద్యమంగా ఎలా మారింది?
కాక్రోచ్ పేరు వింటే రాజకీయ పార్టీ అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది ఎన్నికల్లో పోటీ చేసే సంస్థ కాదు. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ స్థాయిలో…
2 లేన్ల రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయనున్న కేంద్ర ప్రభుత్వం ?
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ–కదిరి మధ్య జాతీయ రహదారి (NH-42) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.679.71 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న…
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టు…
రాహుల్, ప్రియాంకలపై పోలీసుల చర్య.. ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
విద్యార్థుల సమస్యలకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్న నిరసనలో పోలీసుల తీరును కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ నేతలపై బలప్రయోగం…
భారీ శుభవార్త.. భోగాపురం రైతులకు ఉచిత విమాన ప్రయాణం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన అర్హులైన రైతులు, భూయజమానులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కానుక ప్రకటించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఒకసారి ఉచితంగా విమాన…
తెలంగాణలో కొనసాగనున్న వర్షాలు.. ఉత్తర జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పరిసర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం (Low Pressure Area) కొనసాగుతోంది. దీని ప్రభావంతో మధ్యప్రదేశ్లో విస్తృతంగా భారీ నుంచి…
లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. డీజీపీ, సీపీపై చర్యలు కోరుతూ ప్రైవేట్ ఫిర్యాదు!
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గడ్డె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్…
రాహుల్ గాంధీకి విడుదల.. ఢిల్లీలో హైడ్రామాకు తెర!
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నిరసనల సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అనంతరం విడుదల చేశారు. ఆయనతో పాటు…