ఈరోజు బంగారం ధరల్లో మార్పు..
పసిడి ధరలు రోజురోజుకూ మారుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా రేట్లను తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా కూడా ధరల్లో…
బోనాల మహోత్సవానికి తెలంగాణ సిద్ధం.. అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగ సందర్భంగా ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసే అవకాశం ఉంది. ప్రత్యేక పూజలు, బోనం సమర్పణ,…
ఎయిర్ ఇండియా సేవలకు రంగం సిద్ధం..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో ఎయిర్ ఇండియా సేవలు…
ఏపీలో రూ.5,750 కోట్ల భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్..
ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఇంధన రంగానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. టాటా పవర్ రెన్యూవబుల్స్ రూ.5,350 నుంచి రూ.5,750 కోట్లతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 800 మెగావాట్ల…
రెండేళ్లలో HYDRAA పనితీరు.. వరద ముప్పు తగ్గించడంలో కీలక చర్యలు..
హైదరాబాద్లో వరదల నివారణకు ఏర్పాటు చేసిన HYDRAA రెండేళ్లలో చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణ, పూడిక తొలగింపు వంటి పనులతో పలు ప్రాంతాల్లో వరద ముప్పును తగ్గించిందని…
భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రత.. డ్రోన్లు, UAVలపై 48 గంటల నిషేధం..
ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. డ్రోన్లు, UAVలపై 48 గంటల నిషేధంతో పాటు ఆగస్టు 1…
ప్రశ్నాపత్రాల లీక్లపై కేంద్రం ఉక్కుపాదం.. కొత్త చట్టం..
దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియామకాలు, ప్రవేశ పరీక్షల్లో జరిగే అక్రమాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్…
హైదరాబాద్లో భారీ వర్షం.. మియాపూర్లో కాలువలో కొట్టుకుపోయిన వృద్ధుడు
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలు విషాదానికి దారితీశాయి. మియాపూర్లోని వైశాలీనగర్ అండర్పాస్ సమీపంలో ఓపెన్ స్టార్మ్వాటర్ డ్రెయిన్లో పడిన 70 ఏళ్ల వృద్ధుడు వరద నీటి ప్రవాహంలో…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు వర్షాలు.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు,…
ఇథనాల్ పాలసీతో రైతులకు అదనపు ఆదాయం: లక్ష్మిన్ బస్వా
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ విధానం రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మిన్ బస్వా…